కరోనా వైద్యం ఖర్చు కోటిన్నర రద్దు.

దుబాయ్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ మానవత్వం చాటుకుంది. జగిత్యాల జిల్లాకి చెందిన రాజేష్ (45) వ్యక్తి ఒక ప్రయివేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కరోనా సోకినా కారణంగా ఏప్రిల్ 23 న ఆ హాస్పిటల్ లో చేర్చారు. 80 రోజుల ట్రీట్మెంట్ తరువాత ఇండియన్ కన్సులేట్ విజ్ఞప్తి మేరకు 1.5 కోటి బిల్లును రద్దు చేసి, విమాన చార్జీలు భరించి ఇంకా ఖర్చులకు 10 వేల రూపాయలు ఇచ్చి మరి భారత్ కు పంపించారు.

Previous articleబాలినేని చుట్టూ హ‌వాలా చిచ్చు!
Next articleపితాని… గంటాకు ముహూర్తం ఎప్పుడో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here