అమరావతి కథలో బీజేపీ చేతులు దులుపుకున్నట్టేనా!
తాంబూలాలిచ్చాం.. తన్నుకుచావమంటూ కేంద్రం ఏపీను వదిలేసింది. వైసీపీ, టీడీపీ మద్య సాగుతున్న రాజకీయ వైరంలో తాను కేవలం ప్రేక్షకుడి పాత్ర మినహా ఏం చేయలేనంటూ చేతులెత్తేసింది. 2015 అక్టోబరు 22 తేదీ ఉద్దండరాయునిపాలెం...
ముగ్గురు తహసీల్దార్ల ముగింపు నేర్పిన పాఠాలెన్నో???
ఒక్క చిన్నతప్పు.. అప్పటి వరకూ సంపాదించుకున్న కీర్తిని దూరం చేస్తుంది. ఒకే ఒక్క తప్పటడుగు అదఃపాతాళానికి నెట్టేస్తుంది. సమాజం.. కుటుంబం.. అవన్నీ దూరం గా నెడతాయి. పచ్చిగా చెప్పాలంటే ప్రపంచం నుంచి నిష్క్రమించే...
పీవీ సింధు వర్సెస్ గోపీచంద్ ఎందుకీ దొంగాట!
పీవీ సింధు లండన్ ప్రయాణం వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకూ వివాదాలకు ఆమడంత దూరంలో ఉండే ఒలంపిక్ విజేత సింధు ఎందుకిలా చేసిందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదంతా పుల్లెల గోపిచంద్ పుణ్యమేనంటూ సింధు...
బంగారంతో పోటీపడుతున్న ఉల్లిధర
గృహిణులకు వంటికి ఆభరణం బంగారం.. వంటింటికి అవసరం ఉల్లి. రెండు ధరలు మహిళలపై తీవ్రప్రభావం చూపుతాయి. ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. కరోనా సమయంలో ఉల్లి ఎంతో ఆరోగ్యకరం...
అచ్చెన్న గ్యాప్ దూకుడు కోసమేనట!
ఏపీలో టీడీపీ నిలబడాలంటే బీసీలే ఆధారం. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ వెనుకవడిన వర్గాలే వెన్నంటి ఉన్నాయి. కానీ ఆ తరువాత రాజకీయ సమీకరణల్లో కమ్మ,కాపు, రెడ్డి ప్రాధాన్యతలతో బీసీలు...
హైదరాబాద్ నగరానికి ఏమైందీ?
ఓ వైపు భారీవర్షాలు.. మరో వైపు తెగుతున్న చెరువులు. ఉప్పొంగుతున్న నాలాలు. కొట్టుకుపోతున్న జనాలు. పెరుగుతున్న కరోనా కేసులు. చుట్టూ జలం.. ఆకాశంలో మబ్బులు కనిపిస్తే ఇంట్లోకి పరుగెత్తాలనేంత భయం. ఇంతకీ...
బాబు అండ్ జగన్ ఎవరు ఎవరికి స్కెచ్ వేసుకుంటున్నారో?
జగన్ సుప్రీంకోర్టుకు రాసిన లేఖ పై భిన్న వాదనలు. వైసీపీ తరపు నుంచి ఇదంతా సరైనదేనంటూ వకల్తా పుచ్చుకునే వకీలు. అర్రె.. న్యాయవ్యవస్థనే నిలదీస్తారా! రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండి ఇంత విపరీతబుద్దులా అంటూ...
జగన్ సుప్రీం సైరన్.. పొలిటికల్ టెన్షన్!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫిర్యాదు. ఇది మా జగన్ అన్న ధైర్యానికి ఉదాహరణ అంటూ వైసీపీ అభిమానులు గొప్పలు...
తెలుగు తమ్ముళ్లను భయం వెంటాడుతుందా??
ఏపీలో వైసీపీ పాలనపై భిన్నాభిప్రాయాలున్నాయి. కేవలం ఒకే వర్గానికి కొమ్మకాసేలా.. కీలకమైన పదవులు, అధికారాలు వారికే కట్టబెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణపై మీడియా సమావేశం పెట్టి మరీ...
కవితకు కేబినెట్లో బెర్త్.. ఏ మంత్రికో ఎర్త్??
హమ్మయ్య ఎలాగైతేనేం.. కవితను గెలిపించుకున్నాం. ఇప్పుడు మంత్రిని చేయటమే మిగిలింది. నిజమే.. నిజామాబాద్ ఎంపీగా రెండోసారి గెలుపు ఖాయమనుకుని.. ఓడిన కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత రెండేళ్లుగా పవర్కు దూరంగా జరిగారు....









