125 కిలోల వ్యక్తికి కరోనా.. వైద్యులు ఎలా కాపాడారో తెలుసా!
హైదరాబాద్, నవంబర్ 8, 2020: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ రోగుల్లో మరణానికి కారణమవుతున్న అనేక కారణాల్లో ఊబకాయం కూడా ప్రధానమైనది. భారతదేశంలో అధిక బరువు ఉండి, కరోనా సోకిన వ్యక్తులలో ఎక్కువ మంది...
రెనోవా హాస్పిటల్స్ మరో బ్రాంచ్ ప్రారంభం
రెనోవా హాస్పిటల్స్- మల్టీ స్పెషాలటీ హాస్పిటల్స్ గ్రూపు లంగర్ హౌస్, సనత్ నగర్, బంజారా హిల్స్ లో ఇప్పటికే హాస్పిటల్స్ ను కలిగి ఇపుడు కొత్త కొంపల్లిలో కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ...
Acer launches Enduro N3 rugged laptop in India for intense workloads
Hyderabad/Bengaluru, 5th November 2020: ACER, one of the leading global PC brand, today unveiled the rugged Enduro N3, the thinnest and lightest 14” IP53-rated...
Paytm All in One POS empowers 2 lakh businesses this festive season with EMI...
Hyderabad/New Delhi, 4th November'20: India's leading digital financial services platform Paytm has today announced that its All-in-one POS devices are empowering all businesses including...
హెచ్పీ నుంచి ప్రింట్ లెర్నర్ సెంటర్
ఇంటి నుంచి అభ్యసించేందుకు మద్దతునందిస్తూ ఉచిత అభ్యాస వర్క్షీట్లతో ప్రింట్ లెర్నర్ సెంటర్ను పరిచయం చేసిన హెచ్పీ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ద్వారా ఎనిమిది భాషలలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేందుకు మరియు లెర్నింగ్...
భూమి లోపల డ్రిప్ ఇరిగేషన్
భారతదేశంలో తర్వాత తరం వ్యవసాయ అభివృద్ధికి ఫ్లెక్స్ నెట్™ ని ప్రవేశపెట్టిన నెటాఫిమ్ ఇండియా
~ ఉపరితల మరియు భూమి లోపల డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ కొరకు పైపింగ్ సొల్యుషన్ #FarmingSimplified తో పాటు...
అమరజీవికి జనసేన నివాళి
తెలుగు జాతి ఉన్నంత వరకూ.. అమరజీవి అందరి గుండెల్లో ఉంటారు. ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చే సిన థన్యజీవి. తెలుగు ప్రజల ఐక్యతకు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు తన ఆత్మ బలిదానం తో అమరుడైన...
ఐ.ఓ.ఈ హోదా అందుకున్న ఓ.పీ.జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ
ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) హోదా అందుకునేందుకు భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాన్ని ఓ.పీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ (జెజీయు) చేసుకుంది.
జెజీయుకు ఇది చారిత్రాత్మక గుర్తింపు. ఐఓఈ నిబంధనలకు అనుగుణంగా...
తెలుగు బాషా ప్రియులకి శుభవార్త!!
రోజు రోజుకి పుస్తకాలు కొని చదువుకొనే వారి సంఖ్య తగ్గుతున్న ఈ ఇంటర్నెట్ కాలంలో, ప్రఖ్యాత చేతివ్రాత నిపుణులు మల్లికార్జున్ మరియు తెలుగు భాషాభిమానం గల వి.వి. ఆర్ కిషన్ ఒక తెలుగు...
కైనీ మిల్క్ ఐదు రోజులు నిల్వ చేసుకోవచ్చు!!
ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తున్న కైనీ మిల్క్ ను ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర పశుసంవర్దక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సంస్థ ప్రతినిధులు...









