జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి

మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ గారు…

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనయుడు, ఎమ్యెల్యే శ్రీ జక్కంపూడి రాజా, మంత్రులు శ్రీ పేర్ని నాని, శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ముదునూరి ప్రసాదరాజు, పలువురు నాయకులు…

Previous articleద‌గ్గు, జ్వ‌రం ఏ మాత్రం అల‌స‌త్వం వ‌ద్దు!
Next articleజగన్ సార్ జరభద్రం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here