కరోనా నివారణకు అదనంగా వెయ్యి కోట్లు

కరోనా భాదితులకు చికిత్స అందించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల అదనంగా ఖర్చు పెట్టటానికి సిద్ధం గా ఉందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆసుపత్రుల సంఖ్యను పెంచటానికి,వైద్య సిబ్బందిని నియమించటానికి మరియు...

కరోనా వైద్యం ఖర్చు కోటిన్నర రద్దు.

దుబాయ్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ మానవత్వం చాటుకుంది. జగిత్యాల జిల్లాకి చెందిన రాజేష్ (45) వ్యక్తి ఒక ప్రయివేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కరోనా సోకినా కారణంగా ఏప్రిల్ 23 న...

క‌రోనా వ్యాక్సిన్ క్లినిక‌‌ల్ ట్ర‌య‌ల్స్ షురూ!

భార‌త‌దేశం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన క‌రోనా వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ మొద‌ల‌య్యాయి. భార‌త్‌బ‌యోటెక్‌_ఐసీఎంఆర్ సార‌థ్యంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు ఏ నాడో శ్రీకారం చుట్టారు. వ్యాక్సిన్ త‌యారీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన భార‌త్ బ‌యోటెక్ దేశ‌వ్యాప్తంగా...

క‌రోనాపై అపోలో కార్డియాల‌జిస్ట్‌ ఎల‌‌ర్ట్‌!

కరోనా కాలంలో గుండెజబ్బు (కార్డియోవాస్కుర్‌) పెరుగుదల కోవిడ్‌`19 వైరస్‌ 80% కేసులో ఎలాంటి లక్షణాలు బయటపడడం లేదు రోటీన్‌గా చేసే పరీక్షలలోనే బయటపడుతున్నాయి, లక్షణాలు బయటపడితే కనుక - అవి ఇలా ఉండవచ్చు కార్డియో వాస్కుర్‌ లక్షణాలు...

ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్‌కు క‌రోనా ప‌రీక్ష‌

ఎఐఎంఐఎం అధినేత హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీకు క‌రోనా వైద్య‌ప‌రీక్ష నిర్వ‌హించారు. శ‌నివారం చార్మినార్ వ‌ద్ద‌గ‌ల యునానీ ఆసుప‌త్రికి వ‌చ్చిన ఆయ‌న కొవిడ్ 19 పాజిటివ్ వైద్య‌ప‌రీక్ష చేయించుకున్నారు. హైద‌రాబాద్‌లో క‌రోనా విస్త‌రిస్తున్న...

ఒక్క ఫోన్‌కాల్‌తో ఐసోలేష‌న్ వైద్యం!

క‌రోనా వ్యాప్తితో తెలంగాణ‌లో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చిన్న‌పాటి జ‌లుబు చేసినా హ‌డ‌లెత్తాల్సి వ‌స్తోంది. ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటున్నా.. ఏదో ఒక వైపు నుంచి ప్ర‌మాదం త‌ప్ప‌ద‌నే వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో...

ర‌క్త‌దాత‌ల‌కు సైబ‌రాబాద్ పోలీసుల ఆహ్వానం!

క‌రోనా విజృంభిస్తోంది. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు కూడా భ‌య‌మేసేంత‌గా విస్త‌రిస్తోంది. దీంతో అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ర‌క్తం అవ‌స‌ర‌మైన ప్ర‌మాద బాధితులు, రోగుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. దీనికి చెక్ చెప్పాల‌నే సంక‌ల్పంతో తెలంగాణ రాష్ట్రంలోని...

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ అంటే ఏమిటో తెలుసా!

కొవాక్సిన్‌.. భార‌త్ బ‌యోటెక్‌- ఐసీఎంఆర్ క‌ల‌సి త‌యారు చేస్తున్న క‌రోనా వ్యాక్సిన్‌. ఇది యావ‌త్ భార‌తానికే కాదు.. ప్ర‌పంచానికి కూడా శుభ‌వార్తే. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 110 ప‌రిశోధ‌నలు ఈ వ్యాక్సిన్ కోసం జ‌రుగుతున్నాయి....

కరోనా సోకినా గర్భిణి కి ఆపరేషన్ – తల్లి బిడ్డ క్షేమం

విశాఖపట్నం, జూన్ 20: విమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లు గర్భిణి, మరియు covid 19 పేషెంట్ కు విజయవంతంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 సంవత్సరముల...