ఒక్క ఫోన్కాల్తో ఐసోలేషన్ వైద్యం!
కరోనా వ్యాప్తితో తెలంగాణలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నపాటి జలుబు చేసినా హడలెత్తాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా.. ఏదో ఒక వైపు నుంచి ప్రమాదం తప్పదనే వాతావరణం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో...
ఆసుపత్రిలోనే రజనీకాంత్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండోరోజు అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం హైబీపీలో జూబ్లీహిల్స్ అపోలో చేరిన రజనీకాంత్ ప్రస్తుత ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తాజాగా కొన్ని వైద్యపరీక్షలు చేసిన...
కరోనా రెండోసారి వచ్చినా కాపాడే అస్త్రం ఏమిటంటే….?
తాజాగా భారత్లో కరోనా కేసుల సంఖ్య 38,53,406. కొద్దిరోజుల్లోనే 50లక్షలకు చేరుకుంటామన్నమాట. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. అసలు కొవిడ్19 లక్షణాలే లేకుండా 40-50శాతం వైరస్ నుంచి బయటపడుతున్నారు. ఇటీవల అమెరికాలో ఇద్దరు వ్యక్తుల్లో...
135 కోట్ల ఇండియన్స్కు కరోనా వ్యాక్సిన్ ఖర్చెంతో తెలుసా!
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్నీ పరిశోధనల్లో మునిగాయి. భారత్ బయోటెక్ రెండో దఫా క్లినికల్ ట్రయల్స్ చేపట్టనుంది. అక్స్ఫర్డ్ యూనివర్సిటీకూ కూడా భారత్లో క్లినికల్ ప్రయోగాలకు అనుమతులిచ్చారు. మరి.. వ్యాక్సిన్ వస్తే.. మొదట...
కరోనాను ఇలా ఎదిరిద్దాం!
కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారిలో 68 శాతం పురుషులు.. 32 శాతం మహిళలు ఉంటున్నారు. వీరిలో అధికశాతం 37-60 సంవత్సరాల వయసు గల వారున్నారు. దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి...
ఆమె పొట్టకు ప్రాణం పోశారు
హైదరాబాద్, డిసెంబర్ 14, 2020: ఖమ్మం ప్రాంతానికి చెందిన మంజుల (39) 2019 నవంబర్ నెలలో హార్పిక్ అనే టాయిలెట్ క్లీనర్ తాగేశారు. ఆమెకు అవేర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ప్రాణదానం చేసి,...
కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన వారికి PNB నివాళులర్పించింది
విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రక్షణ సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున బీమా క్లెయిమ్లను బ్యాంక్ త్వరగా పరిష్కరించింది.
హైదరాబాద్, డిసెంబర్ 20, 2021: కూనూర్ హెలికాప్టర్...
పిల్లల జీర్ణకోశ సమస్యలకు చెక్ చెబుదాం!!
హైదరాబాద్, భారతదేశం 08 అక్టోబర్,2020- - పిల్లల జీర్ణసంబంధ ఆరోగ్యానికి తోడ్పడేలా, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి సహాయపడే పండ్ల-రుచిగల గమ్మీ బేర్లు కలిగి ఉన్న కొత్త ఉత్పత్తి అయిన డుఫాలాక్TM బేర్లను భారతదేశంలో...
డాక్టర్ ని మార్చవద్దు !!
కంచికచర్ల పట్టణంలో ప్రారంభించిన ఈ ఎస్ ఐ హాస్పిటల్ నందు ఇప్పుడిప్పుడే వైద్య సేవలు అందుబాటులోకి రాగా ఈరోజు ఉదయం కొందరు ఉపాధ్యాయులు, కార్మికులు వైద్యశాల నందు చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్లారు...
కోవిడ్-19 పరీక్షలపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు
దేశ వ్యాప్తంగా పలు కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కోవిడ్-19 పరీక్షలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఎవరెవరికి పరీక్షలు చేయాలో మార్గదర్శకాల్లో...









