కుర్రోళ్లు ప్లాస్మా దానం చేస్తున్నారు!
ఎంతైనా ఉడుకు నెత్తురు.. చుట్టూ ఉన్నవారికి సాయం చేయాలనే గొప్ప ఆలోచనలు. కరోనా భారీ నుంచి బయటపడగానే.. ఏ మాత్రం సంకోచించకుండా ఆపదలో ఉన్న కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు సిద్ధపడుతున్నారు. ప్లాస్మా...
రాచకొండ పోలీసుల మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
ప్రాణాలు కాపాడే... పోలీసులు రక్తదానం చేశారు. కరోనా వైరస్ వెంటాడుతున్న సమయంలో విధినిర్వహణలో తలమునకలయ్యారు. మహానగరాన్ని వెంటాడుతున్న భారీవర్షాలు, వరదలతో నష్టపోతున్న కాలనీలు.. బస్తీలను ఖాకీలు ఆదుకుంటున్నారు. ఇప్పుడు నగరంలో రక్తనిల్వలు తగ్గటంతో...
విజయవాడ ESI హాస్పిటల్ బోర్డు మెంబర్ గా పూజారి రాజేష్
ఏలూరు పట్టణం నుండి ప్రకాశం జిల్లా పరిధి వరకు ESI చందా చెల్లింపు చేయు కార్మికులకు, వారి పైన ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న విజయవాడ గుణదల ESI...
కరోనా కన్నెర్ర.. అప్రమత్తంగా లేకపోతే అంతే!
ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. వైద్యనిపుణులు చేస్తున్న హెచ్చరిక. దేశంలో తొలిసారిగా నవంబరులో 91 లక్షల కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణల్లోనూ చాపకింద నీరులా కేసులు...
మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించిన ఫ్రాన్స్, జర్మనీ !
కరోనావైరస్ కేసులు మరియు మరణాల పెరుగుదలను అరికట్టడానికి ఫ్రాన్స్ మరియు జర్మనీ రెండవ నేషనల్ లాక్డౌన్లను ప్రకటించాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ శుక్రవారం ప్రారంభమై డిసెంబర్ 1...
కరోనా సైలెంట్గా కమ్మేస్తోంది జాగ్రత్త!
కరోనా.. అబ్బే వైరస్ చాలా బలహీనమైందట. ఇంతకు ముందుగా ఎవరికీ హాని చేయట్లేదట. అయినా ఎన్నాళ్లిలా మూలన కూర్చుంటాం. బయటకు వెళ్లకపోతే ఎలా? ఇవన్నీ ఇప్పుడు ప్రతిచోట.. ప్రతి ఒక్కరినోటా వినిపిస్తున్న మాటలు.....
మహమ్మారి కోవిడ్ విసిరిన రెండు సవాళ్లు
Severe Acute Respiratory Syndrome-Coronavirus-2 (SARS-CoV-2) లేదా కోవిడ్ 19 అనబడే కరోనా వైరస్ రకం దాడికి ప్రపంచమంతా విలవిలలాడిపోతోంది. ఈ మహమ్మారి తాకిడికి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సందర్భంగా ఈ...
కరోనా గెలుద్దాం.. ప్లాస్మా దానం చేద్దాం!
ఔను.. కరోనా అనగానే భయపడే రోజులు పోతున్నాయి. వస్తే ధైర్యంగా పోరాడుదామనే ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మొన్న దర్శకుడు రాజమౌళి తనకు కరోనా రాగానే.. వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మాట తగ్గగానే...
విజయవాడ.. హైదరాబాద్ @ కరోనా!
కరోనా వచ్చి తగ్గినట్టు కూడా చాలామందికి తెలియదు. ఏ లక్షణాలు లేకుండా ఉండే వీరితోనే వైరస్ విస్తరణ ఎక్కువ అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. పోన్లే.. అనుకుంటే ఇంతలోనే సంచలనమైన విషయాలను బయటకు వచ్చాయి....
భారతీయ మహిళల్లో ఆ భయమెందుకు ?
భారత దేశపు జనాభా 2050 నాటికి 1.7 బిలియన్ లు తాకుతుందనేది అంచనా. అయినప్పటికీ ఆధునిక భారతంలో 48 శాతం గర్భాలు ఇష్టం లేకపోయినా, కావాలనుకోకపోయినా లేదా వద్దనుకొన్నా ఏర్పడుతున్నాయి. దీంతో ఎక్కువ...









