2050 నాటికి ఎంతమందికి అల్జీమర్స్ వస్తుందంటే….??
ప్రతి మూడు సెకండ్లకు ఒకరు ఏదో ఒక రకమైన డెమెన్షియా బారిన పడుతున్న వారే. ప్రస్థుతం ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ప్రజలు ఈ వ్యాధితో బ్రతుకుతున్న వారేనని, రానున్న ప్రతి ఇరవై...
హ్యాట్సాప్ హైదరాబాద్ పోలీస్!
36 కిలోమీటర్లు.. 25 నిమిషాలు హ్యాట్సాప్ హైదరాబాద్ పోలీస్!
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారతంలోనూ హైదరాబాద్ పోలీసుకు ప్రత్యేక స్థానం ఉంది. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ. బందోబస్తు.. గస్తీ ఇవన్నీ కాదని.....
ఒత్తిడిని జయించేందుకు ఇవిగో మార్గాలు!!!
కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరు ఒత్తిడికిలోనవుతూ , బ్రతుకుపట్లభయంతోవున్నారు. మానసికంగాఒత్తిడికిగురవుతున్నారు. నరాలుచిట్లేంతఒత్తిడికిలోనవుతున్నవ్యక్తిజీవితం నరకప్రాయంగా మారిపోతుంది. మనిషిని మనిషిగా బ్రతుకనివ్వనిది ... డాక్టర్లకి అంతుచిక్కనిది .... మనిషి కాళ్లు చేతులలో దడపుట్టించేది ... కొన్నిసందర్భాలలో గుండెవేగం...
135 కోట్ల ఇండియన్స్కు కరోనా వ్యాక్సిన్ ఖర్చెంతో తెలుసా!
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్నీ పరిశోధనల్లో మునిగాయి. భారత్ బయోటెక్ రెండో దఫా క్లినికల్ ట్రయల్స్ చేపట్టనుంది. అక్స్ఫర్డ్ యూనివర్సిటీకూ కూడా భారత్లో క్లినికల్ ప్రయోగాలకు అనుమతులిచ్చారు. మరి.. వ్యాక్సిన్ వస్తే.. మొదట...
కరోనా లైట్గా తీసుకుంటే.. అంతే కైలాసయాత్రే!
బ్రహ్మంగారు ఆనాడే కాలజ్క్షానంలో చెప్పారు.. కొక్కిరాయ రోగం వచ్చి రెండు కోట్ల మంది మరణిస్తారని.. ఆపద వచ్చినపుడు ముఖ్యంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సంప్రదాయవాదులు గుర్తు చేసుకున్నమాట. నిజమే.. కానీ ఎంతమంది...
ప్రాధమిక చికిత్స మాత్రమే ప్రాణాలు కాపాడగలుగుతుంది
ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. అదే సమయంలో లక్షలాది మంది ప్రమాదాలలో గాయపడి శాశ్వత లేదా తాత్కాలిక అంగవైకల్యం లేదా మరో దీర్ఘకాలిక ఆరోగ్య రుగ్మతకు గురవుతున్నారు. ఇలాంటి...
కరోనాలో ఎందుకిలా.. మనసు అదోలా!
నిన్నటిలా ఉండలేకపోతున్నాం.. ఏదో తెలియని భయం వెంటాడుతున్న అనుభూతి. అంతా బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. ఇంతలోనే తెలియని గుబులు కమ్మేస్తుంది. నిజమే.. ఇదంతా కరోనా రేకెత్తించన మానసిక కల్లోలం. సాధారణ సమయంలోనే ప్రతి...
మీ ఇంటి వాకిట్లో కరోనా ముప్పు!
కరోనా.. ఆరు నెలల క్రితం పేరు వింటే బెంబేలెత్తాం. బాబోయ్ అంటూ ముఖానికి మాస్క్లు.. చేతులకు శానిటైజర్లు పూసుకున్నాం. మరి ఇంతలో ఏమైంది.. ఎందుకింత నిర్లక్ష్యం. ఇండియాలో తాజాగా 90వేలకు పైగా కేసులు...
కోవిడ్-19 పరీక్షలపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు
దేశ వ్యాప్తంగా పలు కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కోవిడ్-19 పరీక్షలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఎవరెవరికి పరీక్షలు చేయాలో మార్గదర్శకాల్లో...
కోవిడ్ –19 పరిస్థితులపై సీఎం సమీక్షా సమావేశం
కోవిడ్ –19 పరిస్థితులపై సీఎం సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు
ఇవ్వాళ్టికి సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగా ఉన్నాయన్న...