Dr Ramesh Kekunnaya

ఆన్‌లైన్ క్లాసుల‌తో పిల్ల‌ల‌కు నేత్ర స‌మ‌స్య‌లు!

కోవిడ్ సమయాలలో, చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ ఉండటంతో, పాఠశాలలు తమ తరగతుల అధ్యయనాన్ని ఆన్-లైన్ కు మార్చవలసి వచ్చింది. క్లాసులను వర్చ్యువల్ ప్లాట్ ఫారంలద్వారా నిర్వహిస్తున్నారు. హోంవర్క్ డిజిటల్ అయింది. పిల్లలు...

ప్లాస్మాదానంపై మెగాస్టార్ సందేశం!

మాట‌లు చెప్ప‌టం కాదు.. చేత‌ల్లోనూ మెగాస్టార్ ప్ర‌త్యేక‌త వేరు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్‌, సైబ‌రాబాద్ సెక్యూరిటీ కౌన్సెల్ ఏర్పాటు చేసిన ప్లాస్మాదానం-ప్రాణ‌దానం కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఆలిండియా మెగాఫ్యాన్స్...

కుర్రోళ్లు ప్లాస్మా దానం చేస్తున్నారు!

ఎంతైనా ఉడుకు నెత్తురు.. చుట్టూ ఉన్న‌వారికి సాయం చేయాల‌నే గొప్ప ఆలోచ‌న‌లు. క‌రోనా భారీ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గానే.. ఏ మాత్రం సంకోచించకుండా ఆప‌ద‌లో ఉన్న క‌రోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ప్లాస్మా...

ద‌గ్గు, జ్వ‌రం ఏ మాత్రం అల‌స‌త్వం వ‌ద్దు!

ఇప్పుడున్న అసాధార‌ణ ప‌రిస్థితుల్లో చిన్న‌పాము అయినా పెద్ద క‌ర్ర‌తోనే కొట్టాలి అనేంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ద‌గ్గు, జ్వ‌ర ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం అలక్ష్యం చేయ‌వ‌ద్దు. ఒక్క‌సారి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో చేసే క‌రోనా...

క‌రోనాను ఇలా ఎదిరిద్దాం!

క‌రోనా వైర‌స్ బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్న వారిలో 68 శాతం పురుషులు.. 32 శాతం మ‌హిళలు ఉంటున్నారు. వీరిలో అధిక‌శాతం 37-60 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల వారున్నారు. దేశ‌వ్యాప్తంగా 2 కోట్ల మందికి...

కరోనా గెలుద్దాం.. ప్లాస్మా దానం చేద్దాం!

ఔను.. క‌రోనా అన‌గానే భ‌య‌ప‌డే రోజులు పోతున్నాయి. వ‌స్తే ధైర్యంగా పోరాడుదామ‌నే ఆత్మ‌విశ్వాసం పెరుగుతోంది. మొన్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌కు క‌రోనా రాగానే.. వెంట‌నే ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట త‌గ్గ‌గానే...

వ‌ద‌ల బొమ్మాళి అంటున్న క‌రోనా!

ఏసీ గ‌దుల్లో ఎప్పుడూ సుర‌క్షితంగా ఉండే ప్ర‌ముఖుల‌నూ వైర‌స్ వ‌ద‌ల‌ట్లేదు.  ఒక వైర‌స్ కాదు.. రెండు మూడు వైర‌స్‌ల‌ను మిక్సీలో వేసి క‌లిపితే పుట్టిందే క‌రోనా. అందుకే.. దాని తీవ్ర‌త‌ను అంచ‌నావేయ‌లేక‌పోతున్నారు. వ్యాక్సిన్...

కుర్రోళ్లు.. వైర‌స్‌ను లైట్‌గా తీసుకోవ‌ద్దు!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారికి ద‌డ‌పుట్టిస్తోంది. ఇక కుర్రాళ్ల‌యితే అబ్బే. మాకేం కాద‌నే భ‌రోసాగా ఉన్నారు. ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌తో తేలిక‌గా ఎదిరిద్దామ‌నే మ‌నో నిబ్బ‌రంగా ఉన్నారు. అమెరికాలో అయితే...

అమ్మో.. కిలేడీ డాక్ట‌ర‌మ్మో!

ఆమె పేరు డాక్ట‌ర్‌ ప‌చ్చిపాల న‌మ్ర‌త‌. సృష్టి ఫెర్టిలిటీ సెంట‌ర్ పేరుతో విశాఖ‌, విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో పేద్ద ఆసుప‌త్రులు ప్రారంభించింది. పిల్ల‌ల్లేని దంప‌తుల‌కు వైద్యం అందిస్తుంది. స‌రోగ‌సీ.. అంటే అద్దెగ‌ర్భాల‌తో...

నీలోనే క‌రోనాను ఎదిరించే నేస్తం !

క‌ష్టం వ‌చ్చినపుడే మ‌న‌లో సామ‌ర్థ్యం తెలుస్తుందంటారు పెద్ద‌లు. నిజ‌మే... మ‌న తాత‌లు. తండ్రులు ఎన్ని క‌ష్టాలు చ‌విచూసి ఉంటారు. పండిన పంట చేతికొచ్చే స‌మ‌యానికి తుఫాన్లు, వ‌ర‌ద‌ల‌తో కొట్టుకుపోతే ఎంత బాధ‌ప‌డి ఉంటారు....