నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహయ్య హఠాన్మరణం.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహయ్య గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నరసింహయ్య (64)  హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Previous articleస్టాక్ మార్కెట్లు పుంజుకోవటానికి గల 5 కారణాలు
Next articleRaising Singing Stars – అందరూ ఆహ్వానితులే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here