తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు మృతి

తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు ఈరోజు సాయంత్రం చెన్నైలోని అపోలో ఆసుపత్రుల్లో మరణించారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత, బల్లి దుర్గా ప్రసాద్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారారు మరియు 2019 సార్వత్రిక ఎన్నికలలో తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో గెలిచారు. బల్లి దుర్గా ప్రసాద్ రావు ఆకస్మిక మరణంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్నితెలిపారు

Previous articleఅయ్యో ఎంపీ గారూ.. ఇంత‌కీ ఆయ‌న‌ ప‌క్క‌న ప‌నిమాలినోళ్లు ఎవ‌రో చెప్ప‌లేదు?
Next articleనిజం.. నమ్మండి ఇది హైదరాబాదే – Watch video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here