హరీశ్రావు చేతుల మీదగా అర్జున్ టీవియస్ షోరూం ప్రారంభం
బిఆర్యస్ మాజీమంత్రి ప్రస్తుత యం.ఎల్.ఏ టి.హరీశ్రావు రామచంద్రాపురంలోని అర్జున్ టివిఎస్ షోరూంను ఆరంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ను ప్రారంభించారాయన. ఈ సందర్భంగా షోరూమ్ను టీవియస్ మోటార్ కంపెనీ జనరల్...
కొత్త 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన సినీనటి వర్షిణి – గచ్చిబౌలి సెల్ బే స్టోర్
తెలంగాణ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్ బే ఈ రోజు తమ గచ్చిబౌలి షో రూమ్ లో షావోమీ వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ షావోమీ 14 సీవీ’ ను...
Paytm All in One POS Machine – చిన్నవ్యాపారులు ఇ-కామర్స్ సహచరులైపోయారు EMIs & Cashback Facility...
పేటీఎం ఆల్ –ఇన్-వన్ పిఒఎస్ మెషిన్ తో చిన్నవ్యాపారులు ఇ-కామర్స్ సహచరులైపోయారు ఇఎంఐలు, క్యాష్ బ్యాక్ సదుపాయం ఇవ్వగలుగుతారు
- ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, అధికమైపోయిన కొనుగోలుదారులు
- పిఒఎస్ ఉపకరణం ద్వారా వ్యాపారులు ఇకామర్స్ సంస్థల...
డిజిటల్ బ్రిలియన్స్ 2024 సోషల్ మీడియా స్టార్ ఫెస్టివల్ (SMSF)పై ప్రకాశిస్తున్నది
2024 సోషల్ మీడియా అవార్డ్స్ వివిధ ప్లాట్ఫారమ్లలో సోషల్ మీడియా వ్యూహం మరియు అమలులో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి రూపొందించబడ్డాయి. అత్యంత సృజనాత్మక, వినూత్నమైన మరియు ప్రభావవంతమైన, ఇన్ఫ్లుయెన్సర్లు మరియు గత సంవత్సరంలో...
ఎల్ఐసి పాలసీదారుల ఫ్రెండ్లీ మీట్
30/10/2022 న భారతీయ జీవిత భీమా LIC chief Adviserరామిరెడ్డి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో Hyderabad లో ఉన్న LIC Customer లతో Friendly meet Bachupalli Tomotoes Restaurant లో...
గ్జితివీవ్స్ లో పట్టు చీర కలెక్షన్స్ ను ఆవిష్కరించిన ప్రియాంక అరుల్ మోహన్
జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో గల జిటీ వీవ్స్ వారు తమ గ్రాండ్ పట్టు చీర కలెక్షన్ ని హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు గ్జితి మేనేజింగ్ డైరెక్టర్లు...
“THE LUCK” సామాన్యుడి గేమ్ షో – 10 లక్షల రూపాయలు కారు బహుమానం
రియాలిటీ షో లపై ప్రస్తుతం ప్రజలకు ఎంతో మక్కువ కలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా ఒక రియాలిటీ షో ప్రారంభం చేయనుంది. ఇప్పటికీ...
కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన వారికి PNB నివాళులర్పించింది
విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రక్షణ సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున బీమా క్లెయిమ్లను బ్యాంక్ త్వరగా పరిష్కరించింది.
హైదరాబాద్, డిసెంబర్ 20, 2021: కూనూర్ హెలికాప్టర్...
స్టాక్ మార్కెట్లు పుంజుకోవటానికి గల 5 కారణాలు
ఘోరమైన కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతీసినప్పుడు, ఇది రిటైల్ పెట్టుబడిదారుల మనోభావాలను బలహీనపరిచింది, 2020 మార్చి 23 న భారతదేశం యొక్క బిఎస్ఇ సెన్సెక్స్ 25,981 పాయింట్లకు పడిపోయింది. ఇటువంటి ఆందోళన, భయ...
ఘనంగా ఈ ఆశ ఓపి యాప్ లాంచ్ ఈవెంట్
మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఆలోచనతో తీసుకొస్తున్న ఈ ఆశ ఓపి యాప్ లాంచ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం ఎఫ్ టి సి సి ఐ , కే ఎల్ ఎన్...









