విజయవాడ ESI హాస్పిటల్ బోర్డు మెంబర్ గా పూజారి రాజేష్
ఏలూరు పట్టణం నుండి ప్రకాశం జిల్లా పరిధి వరకు ESI చందా చెల్లింపు చేయు కార్మికులకు, వారి పైన ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వైద్య...
నిల్వ పచ్చళ్ళు అనారోగ్యమా? ఔషధమా?
మనము వేసవిలో ఎక్కువగా నిల్వ పచ్చళ్ళు పెట్టడం ఆచారం... పూర్వం, అంటే 50 సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇంటిలో సుమారుగా, పచ్చడి అన్నం 70 శాతం, కూర అన్నం 30 శాతంగా...
కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన వారికి PNB నివాళులర్పించింది
విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రక్షణ సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున బీమా క్లెయిమ్లను బ్యాంక్ త్వరగా పరిష్కరించింది.
హైదరాబాద్, డిసెంబర్ 20, 2021: కూనూర్ హెలికాప్టర్...
వెలుగుల పండగ దీపావళి ఆనందాన్ని ఆస్వాదించేందుకు మీ కంటిని పదిలపరుచుకోండి
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఆసుపత్రుల్లో బాణసంచా గాయాల కేసులు గణనీయంగా పెరుగుతాయి
క్రాకర్స్ కాల్చడంలో భద్రతా అవగాహన లేకపోవడం, కంటిని కాపాడే సంరక్షణ పరికరాలను ఉపయోగించకపోవడం ఈ గాయాలకు ప్రధాన కారణం.
నవంబర్ 2,...
మెల్లకన్ను కేసులు ఐదు రెట్లు పెరుగుదల !!!
స్క్రీన్ చూసే సమయం పెరుగుతున్న కారణంగా పిల్లల్లో దగ్గర చూపు విస్తృతిలో 100% పెరుగుదల, మెల్లకన్ను కేసులు ఐదు రెట్లు పెరుగుదల: డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్
• 2020లో లాక్డౌన్ విధించిన తర్వాత...
రెండో డోసు తీసుకున్నా కరోనా!
కరోనా మరింత కలవరపెడుతుంది. మారుతున్న మ్యూటేషన్లు.. కొత్త వేరియంట్లు శాస్త్రవేత్తలనే కాదు.. ఇటు వైద్యరంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. కర్ణాటకలో 425 మంది చిన్నారులకు కరోనా సోకటం.. కేరళలో రెండు డోసులు తీసుకున్న వారిలో...
బార్యభర్తల్లో ఎవరి లోపంతో పిల్లలు పుట్టరంటే..??
చాలామంది దంపతులకు ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారని కామినేని ఫెర్టిలిటీ డిప్యూటీ సిఒఒ డైరెక్టర్ డా గాయత్రి కామినేని తెలిపారు. మారుతున్న జీవనశైలి దీనికి ప్రధాన కారణం...
ఈ కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది
ఈ కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది మంచి చేయగలిగేది కేవలం మానవ జన్మ ఉన్నంత వరకే,మన వీధిలో వాళ్ళు తెలిసినవాళ్ళు కనీసం ఇంటి కీ కూడా రాకుండా మట్టిలో కలిసిపోయారు అది కూడా...
రాబోయే 3-4 వారాల్లో మహారాష్ట్రలో థర్డ్ వేవ్?
మహారాష్ట్రలో 2020లో 19 లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులు.. 2021 నాటికి అవి 40 లక్షలకు చేరాయి. రాబో్యే 3-4 వారాల్లో మూడో వేవ్ రాబోతుందంటూ అక్కడి టాస్క్ఫోర్స్ ఆందోళన వెలిబుచ్చింది. రెండో...
ఆనందయ్య మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల పరిశోధన ప్రారంభం.
కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు మొదలయ్యాయి. టీటీడీ పాలకమండలి సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఆయుర్వేద నిపుణుల...