అంతర్జాతీయ వేదికపై విశాఖ ముద్దుబిడ్డ సంచలనం..!!
విశాఖపట్నం: విశాఖపట్నం మట్టిలో జన్మించి, ఒక సామాన్యుడిగా ఎన్నో ఉన్నతమైన సామాజిక సేవలు అందిస్తూ, నేడు అంతర్జాతీయ విద్యా- సాంకేతిక రంగాలలో గ్లోబల్ ఐకాన్గా ఎదిగిన డాక్టర్ నూతన్ నాయుడు సరికొత్త చరిత్ర...
17 ఏళ్ల నిరీక్షణకు ఫలితం – అయ్యన్న కుటుంబ విధేయతకు గుర్తింపు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన 1982 నుంచే అయ్యన్నపాత్రుడు కుటుంబం పార్టీతో కలిసి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించింది. పార్టీనే కుటుంబంగా, పార్టీ నాయకత్వాన్నే తమ కుటుంబ పెద్దగా భావిస్తూ ఈ కుటుంబం నాలుగు...
రాజ్యసభ రేసులో ముందంజలో చింతకాయల విజయ్
ఇటీవల 'ఈనాడు' పత్రికలో వచ్చిన కథనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం స్పష్టమైంది. రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఉత్తరాంధ్రకు చెందిన యువ నాయకుడు చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా...
దళితులను పావులుగా వాడుకోవద్దు – వైసీపీ కుల రాజకీయాలపై మండిపాటు
శ్రీ మరిడమ్మ జాతరలో జరిగిన ఒక చిన్న ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ కుల రాజకీయాలకు పాల్పడటం, పండుగ పవిత్రతను దెబ్బతీయడం దారుణం. జాతరలో డప్పు కొట్టి అలసిపోయి, కొద్దిగా మద్యం మత్తులో ఉన్న...
చింతకాయల విజయ్ ఎదుగుదల – టీడీపీ ప్రస్థానంలో కొత్త అధ్యాయం
నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ పట్ల తిరుగులేని విధేయతకు మారుపేరుగా నిలిచిన అయ్యన్నపాత్రుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చింతకాయల విజయ్ ఒక ప్రముఖ యువ నేతగా వేగంగా...
పెద్దల సభకు చింతకాయల విజయ్? రాజ్యసభ రేసులో ముందున్న యువనేత!
నేటి రాజకీయాల్లో చాలా మంది నాయకుల వారసులు నేరుగా ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్లు ఆశిస్తుంటారు. కానీ, యువనేత చింతకాయల విజయ్ ఆలోచనా విధానం ఇందుకు పూర్తి భిన్నం. ఆయనకు పదవుల కంటే...
టీటీడీ నెయ్యి సరఫరా వివాదం: హెరిటేజ్ ఒక్క పూస కూడా ఇవ్వలేదు!
టీడీపీ ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల తీవ్రంగా స్పందించారు. తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై వైసీపీని తీవ్రంగా విమర్శించిన ఆయన, హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదని...
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన...
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ, మనవరాలు నందమూరి మోహన రూపా,...
శ్రీవారిని దర్శించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా
నేడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు అంతా కలిసి స్వాగతం పలికి దర్శన...
ముగ్గురు ఎమ్మెల్సీ నామినేషన్ ముహూర్తం ఖరారే
ఎమ్మెల్సీ నగారా మోగిన సందర్భంగా గతంలో కాపు నేత ఉద్యోగుల సంఘ నాయకుడు పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ ముగియనున్న సందర్భంగా ఆ స్థానంలో టీడీపీ నుండి అదే సామాజిక వర్గానికి అదే...









