Home రాజ‌కీయం

రాజ‌కీయం

pawan kalyan

పవర్‌(స్టార్‌)ఫుల్‌ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌

– నేటితో ఆయన మంత్రి బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తి – 4 శాఖలతో పరిపాలనానైపుణ్యంలో ఆయన స్టైలే వేరు.. – సంతృప్తికరంగా పంచాయతీ, గ్రామీణం, అటవీశాఖల పనితీరు – పల్స్‌ సర్వేద్వారా 82.51 లక్షల...

ఎన్టీఆర్ జిల్లా దిశా మహిళా కమిటీ సభ్యురాలుగా అసోసియేషన్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది కురగంటి ప్రవీణ

ఎన్టీఆర్ జిల్లా దిశా మహిళా కమిటీ సభ్యురాలుగా నందిగామ బార్ అసోసియేషన్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది కురగంటి ప్రవీణ ని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు .ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు...
raghunandan

దుబ్బాక బీజేపీదే!

దుబ్బాక ఎన్నికల ఫలితాల లెక్కింపు నరాలు తెగే ఉత్కఠ తో చివర వరకు ఆసక్తిగానే కొనసాగింది మొదట నుంచి బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ 19వ రౌండ్ లో తెరాస కొంత ముందుకు వచ్చింది....

తెలంగాణ పీసీసీ రేవంతుడికేనా!

పీసీసీ అధ్య‌క్షుడుగా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి రాజీనామా. మూడేళ్లుగా ఉత్త‌మ్‌ను త‌ప్పించాలంటూ తెర వెనుక చ‌క్రం తిప్పిన హ‌స్తం నేత‌లు ఖుషీ అయ్యారు. ముఖ్యంగా కో్మ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు ఇది అద్భుత‌మైన అవ‌కాశంగా భావిస్తున్నారు. 2014, 2018...

టీ కాంగ్రెస్‌లో దుమ్ముదుమారం!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. ప‌నిలో ప‌నిగా నేత‌లు కూడా మాంచి దూకుడు మీద‌నే ఉన్నారు. ఇదంతా ప్ర‌త్య‌ర్థుల మీద అనుకునేరు.. అబ్బే.. ప‌క్కోళ్ల‌తో మాకెందుకండీ...

తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెస్ నోట్

సుస్వరవాణి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం కీరవాణి గారికి, సరస్వతి పుత్రులు గేయరచయిత శ్రీ చంద్రబోస్ గారికి, "నాటు నాటు" పాటకు గాను ప్రతిష్టాత్మక ఆస్కార్ రావడాన్ని పురస్కరించుకుని, ఏప్రిల్...

ప్ర‌ధాని రాక‌తో హైద‌రాబాద్ కాక‌!

ప్ర‌దాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న రాజ‌కీయంగా కాక‌పుట్టిస్తుంది. రాజ‌కీయాల‌తో సంబంధం లేని విష‌య‌మే అయినా బీజేపీ, టీఆర్ ఎస్ మాత్రం దీన్ని జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వ్యాక్సిన్...

జ‌నం మెచ్చిన జ‌గ‌న్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న భేష్ అంటూ ఇటీవ‌ల ఇండియాటుడే- కార్వే ఇన్‌సైడ్ మూడ్ ఆఫ్‌ది నేష‌న్ స‌ర్వే తేల్చింది. దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అనుభ‌వం ఉన్న సీఎంలుండ‌గా.. మూడోస్థానంలో...

ప‌వ‌న్ రైతు దీక్ష‌!

నిఫ‌ర్ తుపాను వ‌ల్ల న‌ష్ట‌పోయిన రైతుల‌కు రూ.35వేలు ప‌రిహారం ఇవ్వాలి. త‌క్ష‌ణ సాయంగా రూ.10,000 ఇవ్వాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం నిఫ‌ర్ తుపాన్ వ‌ల్ల...

వంగ‌వీటి కుర్చీలో ప‌వ‌న్‌!

రౌడీ అంటారు.. కొంద‌రు కుల‌నాయ‌కుడు అంటూ ఎద్దేవాచేస్తారు. అబ్బే.. అత‌డికి అంత సీన్ లేదంటూ కొట్టిపారేస్తారు. కానీ.. ఆయ‌న ఫొటో పెట్టుకుని ఎన్నిక‌ల్లో గెలుస్తుంటారు. ఎంతోమంది ఇప్ప‌టికీ అదే నామ‌జ‌పంతో రాజ‌కీయాల్లో నెట్టుకొస్తున్నారు....