వైసీపీ లో అసమ్మతి రాగం

అమరవాతే రాజధాని గా ఉంటుందని ఎన్నికల ముందు ప్రకటించి ఇప్పుడు తరలించడం పై కృష్ణా,గుంటూరు జిల్లాల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలురాజధాని తరలింపు తమ రాజకీయ జీవితానికి మరణశాసనం అంటున్న వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు ఇది కోలుకోలేని దెబ్బ...

మూడు రాజ‌ధానుల‌పై బీజేపీ ప్లాన్ ఏమిటీ!

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అనుకున్న‌ది సాధించారు. తాంబూలాలిచ్చాం త‌న్నుకు చావ‌మ‌న్న‌ట్టు ఆంధ్ర ప్ర‌జ‌ల్ని వ‌దిలేశారు. 2014లో నాటి కాంగ్రెస్ స‌ర్కారు పుణ్య‌మాంటూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను రెండు ముక్క‌లు చేశారు. హైద‌రాబాద్‌ను...

వైసీపీ బ‌ల‌హీన‌త‌లే టీడీపీ బ‌లం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాల‌న ప్ర‌జారంజ‌కం. సంక్షేమాన్ని మాత్ర‌మే నెత్తిన‌పెట్టుకున్న ప్ర‌భుత్వం అభివృద్ధిని దూరం చేస్తుంద‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకుంటోంది. స‌హ‌జంగానే ఇది అధికార పార్టీను ఇరుకున పెట్టే అంశంగానే విశ్లేష‌కులు అంచ‌నా...

క‌న్నా వెడిలె… సోము వ‌చ్చె!

ఇది ఊహించిందే. లాబీయింగ్ చేయ‌టంలో ఘ‌ట‌నాఘ‌ట‌న స‌మ‌ర్థుల ముందు క‌న్నా ఓడిపోయాడు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడుగా క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌ను అదిష్ఠానం తొల‌గించింది. ఆర్ ఎస్ ఎస్ నుంచి వ‌చ్చిన సోము వీర్రాజుకు ఆ...

ఏపీలో మంత్రి ప‌ద‌వుల‌పై బోలెడు ఆశ‌లు!

వైసీపీ ఏలుబ‌డి మొద‌లై.. ఏడాదిన్న‌ర కావ‌స్తోంది. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి దూకుడుగానే వెళ్తున్నారు. మంత్రిప‌ద‌వులు విష‌యంలోనూ అన్ని కులాలు, మ‌తాల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చారు. 2.5ఏళ్ల త‌రువాత కొత్త‌వారికి అవ‌కాశం అంటూ...

ముఖ్యమంత్రులకు మోదీ సడన్ ఫోన్ కాల్…ఇదే కారణం…

ముఖ్యమంత్రులకు మోదీ సడన్ ఫోన్ కాల్…ఇదే కారణం... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నట్లుండి కొంతమంది ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు కూడా వున్నారు. సడన్‌గా ఆదివారం మధ్యాహ్నం ప్రధాన...

ఏపీ మంత్రి ఇంతకు బ‌రితెగించాడా!

ఇది నిజ‌మా.. పుకారా అనేది ప్ర‌స్తుతానికి సస్పెన్స్‌. ప్ర‌పంచంలో కేవ‌లం భార‌త్‌లో అది కూడా మ‌న చిత్తూరు అడ‌వుల్లో మాత్ర‌మే దొరికేది ఎర్ర‌చంద‌నం. దీనికి అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్‌. శృంగార సామ‌ర్థ్యం...

ఫాఫం.. తెలుగు త‌మ్ముళ్లు!

నీతికి కేరాఫ్ మేమేనంటూ ఊద‌ర‌గొట్టిన తెలుగుదేశం అవినీతి ఒక్కోక‌టీ వెలుగు చూస్తుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత అమ‌రావ‌తి రాజ‌ధానిని అడ్డంపెట్టుకుని ఎంత నాట‌కమాడ‌ర‌నేది వైసీపీ స‌ర్కారు బ‌య‌ట‌ప‌డుతుంది. ఏదైనా ప‌ద్ద‌తిగా చేస్తామ‌ని జ‌బ్బ‌లు...

జ‌నసేనాని మౌన‌మే స‌మాధానం!

ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్‌స్టార్ సినిమా. ల‌క్ష్మీస్‌పార్వ‌తీ తీసిన వ‌ర్మ ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ను టార్గెట్ చేశాడు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత క‌థ అంటూ.. హింట్ ఇచ్చాడు. కేర‌క్ట‌ర్స్‌ను కూడా డూప్ ను మించేలా...

పెద్దాయ‌న‌.. పేద‌ల గుండె చ‌ప్పుడు!

మా ఇళ్ల‌ల్లో చ‌నిపోయిన వ్య‌క్తుల ఫొటోలు ఉంచం. కానీ.. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఫొటో మాత్రం మా వాళ్ల ఇళ్ల‌ల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయ‌న మా మ‌న‌సులో ఇంకా స‌జీవంగా బ‌తికే ఉన్నాడ‌నే న‌మ్మ‌కం.....