కపిల్‌ దేవ్, వీరేంధ్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్‌ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయిన టాలీవుడ్‌...

భారతీయులకు క్రికెట్, సినిమానే ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ›రెంటికి విడదీయలేని అనుబంధం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ చాగంటి ఈబిజీ గ్రూప్‌ ఇర్ఫాన్‌ఖాన్,...

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం 

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్ లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) గారు హైదరాబాద్ లోని పంజాగుట్టలో నూతనంగా "సెకండ్ స్కిన్...

నందిగామ విద్యాకిరణం: 40 ఏళ్ల కాకతీయ-అపోలో విద్యాసంస్థల అద్భుత ప్రస్థానం

నందిగామ (ఎన్టీఆర్ జిల్లా): ఒక విద్యాసంస్థ విజయం అంటే కేవలం భవనాలు కాదు, అక్కడ చదివి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన విద్యార్థుల భవిష్యత్తు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో కాకతీయ-అపోలో విద్యాసంస్థలు గత 40...

ఎన్టీఆర్ వీరాభిమాని శ్రీ ఎన్టీఆర్ రాజుగారికి ఘన నివాళి – సానుభూతి తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

మహానేత, ప్రజానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిపై ఉన్న అపారమైన అభిమానంతో, ఆయన పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అరుదైన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్ రాజుగారు. ఎన్టీఆర్ గారిపై ఉన్న భక్తితో...

విక్యూబ్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ

  విక్యూబ్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం 100కి పైగా విద్యార్థులను ప్రశంసిస్తూ ఘనమైన అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి, వారి కృషిని...

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025 – హేమలత రెడ్డి ప్రయాణం

హేమలత రెడ్డి ఒక ప్రతిభావంతమైన, బహుముఖ ప్రతిభ గల వ్యక్తిత్వం. ఆమె నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, తరువాత ప్రొఫెషనల్ మోడలింగ్ మరియు బ్యూటీ పేజెంట్రీ రంగాలలోకి అడుగుపెట్టారు. ఆమె...

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి” 

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని చామల ఫౌండేషన్ చేపట్టిన ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్–2కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. గతంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన...

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

హైదరాబాద్ భక్తులను పరవశింపజేసేందుకు శ్రీవారి కళ్యాణం సిద్ధమవుతోంది. భక్తకోటి కనుల పండుగగా టీటీడీ ఆధ్వర్యంలో, మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన మహా గ్రూప్ చైర్మన్ వంశీ కృష్ణ

మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో “తిరుమల తిరుపతి దేవస్థానం” (TTD) వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ...

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని పురస్కరించుకుని

భారతదేశ తొలి విద్యా మంత్రి - దార్శనిక స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు మరియు ఆధునిక భారతీయ విద్య రూపశిల్పి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఎం.వి.పి....