పల్లెబిడ్డలే కారును గట్టెక్కించాల్సి ఉందట!
దుబ్బాక ఉప ఎన్నిక నువ్వానేనా అనేట్టుగా ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తిగా మారుతోంది. ఆరో రౌండ్లో స్వల్ప ఆధిక్యత సాధించిన టీఆర్ ఎస్ మున్ముందు ఇదే దూకుడు కొనసాగిస్తా మంటోంది. కాంగ్రెస్...
దుబ్బాకలో కాషాయ జెండా ఆధిక్యం!
దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మొదటి రౌండ్ నుంచి ఐదో రౌండ్ వరకూ బీజేపీ అభ్యర్ధి రఘునందన్రావు ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆరోరౌండ్లోనూ అదే దూకుడు కనిపిస్తుంది....
భారతీయ సైనిక వీరులారా అందుకోండి వందనాలు!
ఆ గుండెలు శతఘ్నులు. వారి శ్వాస శత్రువుల వెన్నులో వణకుపుట్టించే తూటాలు. కంటిచూపు చాలు.. వైరివర్గాలు కకావికలమవుతాయి. గట్టిగా అరిస్తే.. దిక్కులు పిక్కటిల్లాల్సిందే.. టన్నుల కొద్దీ అణుబాంబులున్న అమెరికా.. కోట్లాది మంది...
ఇక రెస్టారెంట్ గా మార్చాల్సిందే !!
గత నెల 12 న విశాఖ తీరం లోని తెన్నేటి పార్కుకి కొట్టుకొచ్చిన బాంగ్లాదేశ్ వాణిజ్య నౌక MV-Maa కి మరమత్తులు జరిపి తిరిగి పంపించే ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దీన్ని...
ఒరేయ్ అనే పిలుపు గుండెను తట్టిలేపు……….!!!
పిలుపు.. ఎంత ఆత్మీయంగా ఉంటే అంతగొప్ప బంధం పెనవేసుకుంటుంది. గుండీలు ఊడిన చొక్కాలు. ఎప్పుడూ జారుతూ ఉండే నిక్కర్లను పైకి లాక్కుంటూ సాగే అమాయకత్వం. ఆ సమయంలో పసితనానికి తెలిసింది...
పెళ్లి శుభలేఖపై అమరావతి నినాదం!
అమరావతి.. కేవలం ఒక్క పేరు మాత్రమే కాదు.. అదో అస్తిత్వం.. బౌద్ధం విలసిల్లిన నేల. కృష్ణమ్మ పరవళ్లు.. అమరలింగేశ్వరుని ఆశీర్వచనాలతో తులతూగే ధాన్యాగారం. ఉమ్మడి ఏపీ విభజన తరువాత ఏపీ రాజధాని ఎక్కడ...
గోమాత కౌగిలింతకు ఫుల్ డిమాండ్!
చెట్టు.. పుట్ట.. పశుపక్ష్యాదులు.. చుట్టూ ఉండే ప్రకృతిని పూజించటం.. కొలవటం.. భారతీయత. కొందరు దాన్ని మూఢనమ్మకం అనుకున్నా.. దానిలో అంతర్గతంగా దాగిన శాస్త్రీయత మనకు మాత్రమే తెలిసిన నిజం. కాళ్లకు పసుపు రాసుకుంటే...
పది ఏళ్ల తర్వాత నిండిన గండిపేట చెరువు
Watch Video
అమరజీవికి జనసేన నివాళి
తెలుగు జాతి ఉన్నంత వరకూ.. అమరజీవి అందరి గుండెల్లో ఉంటారు. ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చే సిన థన్యజీవి. తెలుగు ప్రజల ఐక్యతకు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు తన ఆత్మ బలిదానం తో అమరుడైన...
పాక్ వెన్నులో చలి.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాళ్లలో వణకు!
2019 ఫిబ్రవరి లో భారత్పై పాకిస్తాన్ దాడి చేయాలనుకుంది. అది కూడా ఉగ్రవాదులతో దొంగదెబ్బతీయాలనే ఎత్తుగడలో ఊగిపోయింది. పుల్వమాలో ఉగ్రదాడి తరువాత పాక్పై భారత్ తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమైంది. దానిలో భాగంగానే బాల్కోట్లోని...









