dharani

తెలంగాణ ధరణి ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ధరణి పోర్టల్ (https://dharani.telangana.gov.in/) ను ప్రారంభించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయటానికి ఈ పోర్టల్ సహాయపడుతుంది అని సీఎం చెప్పారు....

ద‌స‌రా పండ‌క్కి అంత ఠా..గేశారా!

మందేస్తూ. చిందేయ‌రా.. చిందేస్తూ మందేయరా.. ద‌స‌రా రోజు మ‌నోళ్లు అదే చేశారు. రెండు, మూడ్రోజులు వ‌రుస‌గా సెల‌వులు రావ‌టంతో దావ‌త్‌ల‌లో మునిగితేలారు. క‌రోనా స‌మ‌యంలో పార్టీలు.. చిందులు అన్నీ దూర‌మ్యాయి. క్ర‌మంగా క‌రోనా...

గిన్నిస్ బుక్‌లోకి బ్ర‌హ్మ వ‌జ్ర క‌మ‌లం!

బ్ర‌హ్మ క‌మ‌లం తెలుసు.. మ‌రీ బ్ర‌హ్మ వ‌జ్ర క‌మ‌లం ఏమిటంటారా! ఒక‌టి స‌హ‌జంగా పూసే పువ్వు. మ‌రొక‌టి గిన్నిస్ పుస్త‌కంలో ఖ్యాతి సాధించిన అద్భుతం. నిజ‌మే.. హైద‌రాబాద్‌కు చెందిన వ‌జ్రాల వ్యాపారి కొట్టి...

శంషాబాద్ విమానాశ్ర‌యంలో తొలిసారి ఇ-బోర్డింగ్ !

భారతదేశంలో అంతర్జాతీయ ప్రయాణికులకు E-బోర్డింగ్ అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా హైదరాబాద్ . ‘ఆత్మనిర్భర్’ స్ఫూర్తితో అంతర్గతంగా E-బోర్డింగ్ కు రూపకల్పన. అంతర్జాతీయ E-బోర్డింగ్ సదుపాయాన్ని పొందిన మొదటి ఎయిర్ లైన్స్‌గా ‘ఇండిగో’కు...

మోహ‌న్‌బాబు స‌న్ ఆఫ్ ఇండియా స్టార్ట్‌!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు చానాళ్ల త‌రువాత హీరోగా క‌నిపించ‌బోతున్నారు. తొలిసారిగా టాలీవుడ్‌లో భిన్న‌మైన క‌థాంశంతో స‌రికొత్త ప్ర‌యోగం చేయ‌బోతున్నారు. సొంత బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న స‌న్ ఆఫ్ ఇండియా సినిమా మొద‌లైంది. అగ‌స్టు 15...

తెలుగు నాట రైతు మ్యారేజ్ బ్యూరో!

రైత‌న్న‌లు పొలంలో ప‌డుతున్న క‌ష్టాలు. చేను గ‌ట్టున కూర్చుని తినే స‌ద్ద‌న్నం. అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారీ ఫేస్‌బుక్‌లో, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చేయ‌టం.. తామేదో రైతుల‌ను ఉద్ద‌రించే సామాజిక‌వేత్తలుగా బిల్డ‌ప్ ఇవ్వ‌టం చూస్తూనే...
ahalya

నాయిని నర్సింహా రెడ్డి సతీమణి కన్నుమూత

ఇటీవల కన్నుమూసిన తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. అయన సతీమణి అహల్య కూడా (67) అనారోగ్య కారణంతో ఈరోజు మృతి చెందారు. నాయిని...

మెగా బ్ర‌ద‌ర్ చెప్పిన ప‌ర‌మ‌వీర‌చ‌క్ర చేత‌న్‌సింగ్ వీర‌గాథ‌!

అది 18 నవంబ‌రు 1962 ఉద‌యం 5 గంట‌లు. భార‌త్‌-చైనా మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం. ఏ స‌మ‌యంలో ఏం జ‌రుగుతుంద‌నేది అంచ‌నా వేయ‌టం క‌ష్ట‌మే. అటువంటి కీ ల‌క‌మైన ర‌ణ‌క్షేత్రంలో ఒక‌టి...

క‌పిల్ ఆరోగ్యంగా ఉన్నారు!

భార‌త్ క్రికెట్ దిగ్గ‌జం క‌పిల్ దేవ్ ఆరోగ్యంగా ఉన్నారు. శుక్ర‌వారం ఛాతీనొప్పితో ఆసుప‌త్రిలోచేరిన క‌పిల్‌కు వైద్యులు యాంజియో ప్లాస్టీ చికిత్స చేశారు. రెండ్రోజుల్లో డిశ్చార్జి చేస్తార‌ని ప్ర‌క‌టించారు. ఇండియాకు తొలిసారి ప్ర‌పంచ‌క‌ప్ అందించిన...
KAPIL DEV

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ కి గుండెపోటు

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కపిల్ దేవ్ కి ఆంజియోప్లాస్ట్ చిక్ట్సత్స అవసరం అని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం...