బంగ్లాదేశ్ నౌక బయలుదేరేదెప్పుడు ?
                    ఈనెల 13న విశాఖపట్నం తెన్నేటి పార్క్ దగ్గరకు కొట్టుకొచ్చిన MV MAA అనే పేరుగల బంగ్లాదేశ్ రవాణా భారీ నౌక తిరిగి ప్రయాణించేందుకు కొంతకాలం పట్టేట్లు వుంది . ఈ నౌక సముద్రం...                
            బెజవాడ కనకదుర్గమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.- Watch Video
                    దసరా నవరాత్రుల సందర్బంగా  బెజవాడ కనకదుర్గమ్మ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాంప్రదాయబద్దంగా పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.                
            పాపం.. విజయ్సేతుపతి??
                    
సినీ ఇండస్ట్రీలో ఎదగటం అంత సులువు కాదు. ఒకవేళ సక్సెస్ సాధించినా దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికా కాదు. తమిళనాడు ప్రేక్షకులకు సినిమా క్రేజ్ వేరు. దైవంగా పూజిస్తారు. కాదంటే.. బజారుకు ఈడ్చుతారు....                
            పీవీ సింధు వర్సెస్ గోపీచంద్ ఎందుకీ దొంగాట!
                    
పీవీ సింధు లండన్ ప్రయాణం వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకూ వివాదాలకు ఆమడంత దూరంలో ఉండే ఒలంపిక్ విజేత సింధు ఎందుకిలా చేసిందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదంతా పుల్లెల గోపిచంద్ పుణ్యమేనంటూ సింధు...                
            అన్నయ్య పెద్ద మనసు!
                    మెగాస్టార్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. భారీవర్షాలు, వరదలతో అలమటిస్తున్న  బాధితులకు తన వంతు సాయం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎం రిలీఫ్పండ్)కు సినీ నటుడు చిరంజీవి రూ.కోటి విరాళం అందజేశారు. ఈ...                
            బంగారంతో పోటీపడుతున్న ఉల్లిధర
                    గృహిణులకు వంటికి ఆభరణం బంగారం.. వంటింటికి అవసరం ఉల్లి. రెండు ధరలు మహిళలపై తీవ్రప్రభావం చూపుతాయి. ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. కరోనా సమయంలో ఉల్లి ఎంతో ఆరోగ్యకరం...                
            రాచకొండ పోలీసుల మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
                    ప్రాణాలు కాపాడే... పోలీసులు రక్తదానం చేశారు. కరోనా వైరస్ వెంటాడుతున్న సమయంలో విధినిర్వహణలో తలమునకలయ్యారు. మహానగరాన్ని వెంటాడుతున్న భారీవర్షాలు, వరదలతో నష్టపోతున్న కాలనీలు.. బస్తీలను ఖాకీలు ఆదుకుంటున్నారు. ఇప్పుడు నగరంలో రక్తనిల్వలు తగ్గటంతో...                
            భారత్ లో లక్షకి 8 మంది అంట!!!
                    దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా దిగజారిందో తెలియచేస్తూ రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ లో IMF & వరల్డ్ మీటర్ ప్రచురించిన దేశాలవారు గణాంకాలని ట్వీట్ చేశారు.... ఇందులో ప్రతి పది...                
            ఓనం పండుగ చేసిన కరోనా హెచ్చరిక!!
                    
కేరళ అద్భుతమైన రాష్ట్రం. ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ప్రభుత్వానికి తోడ్పాటును అందించటంలో కేరళీయుల ప్రత్యేకత వేరు. భారత్లో కరోనా తొలికేసు నమోదైంది కూడా కేరళలోనే. కానీ.. ఆ తరువాత చాలా అప్రమత్తతగా...                
            శాల్యూట్… సీపీ సజ్జనార్ సార్!
                    
కష్టం వచ్చిన ప్రతిసారీ దైవం వస్తాడో రాడో కానీ.. పోలీసులు మాత్రం వస్తారు. ప్రకృతి విపత్తులు.. వైరస్లు విస్తరించి జనాన్ని భయపెడుతున్నపుడు మేమున్నామంటూ దైర్యం చెప్పేందుకు ఖాకీ డ్రెస్ ముందు వరుసలో ఉంటుంది....                
            
                








