డ్రోన్ తెచ్చిన కరెంటు
                    నిన్న తుని రూరల్ మండలంలోని 5 గ్రామాలకు కరెంట్ లేకపోతే లైన్ వేయడానికి ఏరు ఉదృతంగా పరడంతో ఈత గాళ్ళు కూడా చేతులెతేసిన సమయయంలో డ్రోన్ సహయంతో వైర్లు లాగి కరెంట్ ఇవ్వడం...                
            అమ్మాయిలూ ఒక్క క్షణం ఆలోచించండీ!
                    వయసులో ఉన్న ఆడపిల్లకు పందిపిల్ల కూడా అందంగా కనిపిస్తుందంటూ... ఓ సినిమా డైలాగ్. పందులతో ఇబ్బందులు ఉండవు. మహా అయితే వాటి బురదను అంటిస్తాయి. కానీ.. కళ్లెదుట అందంగా కనిపించే మృగాళ్లతోనే అసలు...                
            మేమున్నామని.. ఇంకేం కాదని..
                    ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో బండ్లగూడా జాగీర్ లోని లోతట్టు ప్రాంతమైన P&T కాలనీలో భారీ గా నీరు చేరింది. దీంతో పోలీసులు ప్రజలందరిని సురక్షిత ప్రాంతాలకు,పునరావాస కేంద్రాలకు తరలించారు....                
            హైదరాబాద్ లో వర్ష బీభత్సం – అధికారుల చర్యలు.
                    రాజేంద్రనగర్ డివిజన్ పల్లె చెరువు, గగన్ పహాడ్ తదితర ప్రాంతాల పరిస్థితిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఐఏఎస్., సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి,...                
            పోలీసన్నా.. మీ సేవలు మరువలేమన్నా!
                    
పోలీస్... ఖాకీ డ్రస్లో కరకుదనం మాత్రమే కనిపిస్తుంది. దానివెనుక దాగిన వెన్నంటి మనసు కొందరికే తెలుస్తుంది. వానొచ్చినా.. వరదొచ్చినా.. విందులు.. వినోదాలు. పండుగలు.. పబ్బాలు.. పుట్టినరోజు వేడుకలు.. పెళ్లిరోజు కానుకలు ఇవన్నీ మరచి.....                
            వామ్మో.. హైదరాబాద్ పై జలఖడ్గం !
                    
మొన్న చెన్నై.. నిన్న ముంబై.. ఇప్పుడు హైదరాబాద్ . వందేళ్ల చరిత్రలో తొలిసారి 32 సెంటీమీటర్ల వర్షం బీభత్సం సృష్టించింది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలోకి నీరు చేరింది.  చాంద్రాయణ గుట్ట వద్ద...                
            కూచిపూడి నాట్య ధృవతార శోభానాయుడు ఇక లేరు
                    ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారురాలు శోభా నాయుడు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు, అక్కడ ఆమె గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతోంది. ఆమె 1956 లో ఆంధ్రప్రదేశ్...                
            వైజాగ్ బీచ్ ఒడ్డుకి కొట్టుకొచ్చిన బాంగ్లాదేశ్ ఓడ – Watch Video
                    భారీ వాయుగుండం తో భారీ నౌక విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది. విశాఖ ప్రజలు దీన్ని సందర్శించేందుకు వస్తున్నారు.                
            ట్రంప్ వీరాభిమాని బుస్సా కృష్ణ ఇకలేరు!
                    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వీరాభిమాని బుస్సా కృష్ణ గుండె పోటుతో ఆకస్మిక మరణించారు .ట్రంపుకు కరోనా సోకినప్పటి నుంచి బాధతో ఉన్నారు. ఆ బాధలోనే గుండె పోటు వహ్చినట్లు సమాచారం.కృష్ణ ట్రంప్...                
            కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత
                    ఈరోజు సాయంకాలం కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా చురుకైన రాజకీయాల్లో ఉన్న మరియు దేశంలోని ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాస్వాన్ (74) గత కొన్ని వారాలుగా...                
            
                







