స్వర్ణప్యాలెస్ దర్యాప్తునకు సుప్రీం అనుమతి
విజయవాడలో స్వర్ణప్యాలెస్ ఘటనపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు నిలిపివేయమంటూ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రాజకీయంగా ఎంతో సంచలనం రేకెత్తించిన స్వర్ణప్యాలెస్ ఘటనపై మరోసారి పోలీసులు దృష్లిసారించేందుకు అవకాశం వచ్చినట్టయింది. అగస్టు...
కరోనాతో కాపు కార్పోరేషన్ మాజీ చైర్మన్ మృతి
కరోనా వైరస్ మరో నేతను బలితీసుకుంది. విజయవాడ ప్రభుత్వ కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నాయకుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు శుక్రవారం మరణించారు. నాలుగు రో్జులుగా వెంటిలేటర్పై...
బిడ్డల చదువు కోసం ఓ తండ్రి జడ్జిమెంట్!
నాన్న.. రెండక్షరాల సముద్రం. సాగరాన్ని అర్ధం చేసుకోవటం ఎంత కష్టమో.. తండ్రి మనసును గుర్తించటమూ అంతే. లోలోపల బడభాగ్నులు పేలుతున్న గంబీరంగా ఉండగలడు. కడుపులో ఆకలి మెలిపెడుతున్నా.. బ్రేవ్మని తేన్సగలడు. అందుకేనేమో.. తనికెళ్ల...
ముంబైలో అంతే.. ముంబైలో అంతే!
ముంబైలో అంతే.. ముంబైలో అంతే.. డైలాగ్ గుర్తుందా! రౌడీఅల్లుడు సినిమాలో అల్లు రామలింగయ్య నోటి నుంచి వచ్చే డైలాగ్. అప్పుడు కామెడీ పంచ్కు ఇప్పుడు ముంబయిలో పరిస్థితులు అద్దం పడుతున్నాయి. కంగనారౌత్ పుణ్యమాంటా...
అంతర్వేది ఘటనపై హిందూసంఘాల మండిపాటు
అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనపై హిందుసంఘాలు మండిపడుతున్నాయి. వరుసగా హిందు దేవాలయాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనల వెనుక సూత్రదారులను పెద్దలు కాపాడుతున్నారనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతానికి భిన్నంగా వరుస ఘటనలో హిందుసమాజ మనోభావాలను పూర్తిగా...
చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం.
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని ముందు వాహనం సడన్ బ్రేక్ వేయటం తో వెనక ఉన్న ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఢీ...
వకీల్సాబ్కు శుభాకాంక్షల వెల్లువ
జనసేన అధినేత పవన్కళ్యాణ్ 49వ పుట్టినరోజు బుధవారం వేడుకలు ఘనంగా జరిగాయి. సామాజిక సేవా కార్యక్రమాలు... ఫ్లెక్సీల.. కేక్లు.. అనాథలకు అన్నదానం.. ఆసుపత్రుల్లో వైద్యులకు పురస్కారం.. ఒకటా రెండా.. అన్నింటా మేమేనంటూ జనసైనికులు...
రాజకీయ యోధుడు ఇకలేరు
రాజకీయ దురంధురుడు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ (84)సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. భారత రాజకీయాల్లో అజాతశత్రువుగా ముద్రపడిన ఆయన ఇటీవలే కరోనా భారినపడ్డారు. వైద్యపరీక్షల్లో...
కో అంటే… కోహ్లీ కూడా!
అర్రే ఇదేదో వింతగా ఉందనుకునేరు.. ఇప్పుడిదే ట్రెండింగ్. సినీ, రాజకీయ నేతలను మించిన క్రేజ్ క్రికెటర్లదే. అప్పట్లో సచిన్.. తరువాత ధోని.. ఇప్పుడు.. విరాట్కోహ్లి. క్రికెట్లో ఒక సంచలనం.. ఆటతీరు.. నాయకత్వం అన్నీ...
సామినేని సాధించాడు
కృష్ణానదిపై జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో నిర్మించనున్న వైఎస్సార్- వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు . శుక్రవారం తన క్యాంప్ ఆఫీస్లో రిమోట్ ద్వారా పైలాన్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం...









