ఇదీ తెలుగు రాష్ట్రాల కరోనా బాధితుల దుస్థితి!
ఊపిరి అందక ఒక భర్త. .. నాన్న ఇంకా నా వల్ల కాదంటూ చివరిసారి వీడ్కోలు పలికిన కుమారుడు. అన్నా ఎందుకీ దవాఖానకు తోలకొచ్చారు. ఇంట్లో ఉంటే హాయిగా ఉండేవాడినంటూ ప్రాణాలు పోయే...
జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి
మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు...
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...
విశ్వమంతా… రామమయం!
ఎటుచూసినా రామనామ జపమే. ఏ నోట విన్నా రఘురాముడి మంత్రమే. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కనులపండువగా సాగింది. హైందవధర్మానికి నాడు చత్రపతి శివాజీ జెండాపాతితే.. దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడగా...
కానిస్టేబుల్ కొడుకు కలెక్టరయ్యాడు!
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కానిస్టేబుల్. పిల్లలకు చదువు చాలు అనే ఉద్దేశంతో ప్రోత్సహించాడు. దాన్ని నిజం చేస్తూ ఆయన కుమారుడు డి. వినయ్ కాంత్,...
రామయ్యా… పూజలు అందుకోవయా!
ఎంతటి కమనీయ దృశ్యం. నీలమేఘశ్యాముడు కొలువైన అయోధ్యలో రామాలయ నిర్మాణం. వందల ఏళ్లనాటి కల తీరుతున్న వేళ. ఎంత శుభతరుణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసు ఎంతగా ఉప్పొంగిపోతుందో. అయోధ్యను మనసారా ఒక్కసారి...
రామమందిర భూమి పూజకు ముఖ్య అతిథిగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్
మీరు చదివింది నిజమే.. అగస్టు 5న అయోధ్యలో రామమందిర భూమి పూజకు ముఖ్య అతిథిగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాబోతున్నారు. ఎన్నో వందల ఏళ్లనాటి హిందువుల స్వప్పం నరేంద్రుడి...
గుంటూరు, కృష్ణా ఎమ్మెల్యేలు ఏం చేస్తారో!
అమరావతి రాజధాని తరలింపుపై రాజకీయ వేడి మొదలైంది. అటు అధికార వైసీపీ తాము తగ్గే ప్రసక్తే లేదంటోంది. మూడు రాజధానులు అభివృద్ధి కోసమేనంటూ కొత్తపాట పాడుతుంది. జగన్ తీసుకున్న నిర్ణయం.. అద్భుతం.. అమోఘమంటూ...
తెలుగు విశ్వసుందరి గా విజయవాడ యువతి
కృష్ణాజిల్లా విజయవాడ కు చెందిన యువతికి అరుదైన గౌరవం దక్కింది. విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయి అనే యువతి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా,...
నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణ!
ఎన్నో అవాంతరాలు.. మరెన్నో అడ్డంకులు అధిగమించిన నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా సోమవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల కమిషనర్గా నియామకమైన నిమ్మగడ్డను వైసీపీ సర్కారు...
ఏపీ మాజీమంత్రి ఫైడికొండ మాణిక్యాలరావు మృతి
కరోనాతో మృతి చెందిన మాణిక్యాలరావు గత పది రోజుల క్రితం కరోనా బారిన పడిన మాణిక్యాలరావు కరోనాను జయంచి తిరిగొస్తానంటూ వీడియో కూడా విడుదల చేసిన మాణిక్యాలరావు విజయవాడ హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స...









