సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కారుపై దాడి చేసిన ఆగంతకులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

OLDCITY CRIMEఆదివారం రాత్రి హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కారుపై దాడి చేసిన ఆగంతకులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. పాత బస్తి ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన శుక్ల విశాల్ ప్రసాద్,శుక్ల గోకుల్ ప్రసాద్ లను అదుపులోకి తీసుకొని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్న పోలీసులు.

Previous articleరాష్ట్రపతి నిలయం, బొల్లారం – హైదరాబాద్
Next articleఅంతర్వేది రధానికి కొత్త రూపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here