రమేష్బాబును.. రమేష్ చౌదరి చేస్తారా!
ఏపీలో కొద్దిరోజులుగా కులం కలకలం రేకెత్తిస్తోంది. ఇక్కడ ఇదేమీ కొత్తగాకపోయినా.. వైసీపీ, టీడీపీ మధ్య ఇది మరింతగా ఆజ్యంపోసింది. అపుడెపుడో వర్మ అనే దర్శకుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ రాజేసిన నిప్పు...
ఆ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం.. వెండి ఎందుకో తెలుసా!
అవినీతి ఇప్పుడు అదో ట్రెండ్. ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వటమే కాదు.. ట్రెండ్ సెట్ చేద్దామనుకునే అవినీతి పరులూ ఉంటారు. వీళ్లను ముద్దుగా కరప్షన్ కింగ్స్ అంటారు.. కానీ.. మేం కింగ్లం కాదు.....
ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా!
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తాకొట్టింది. మంగళవారం అంబర్పేట్ ఔటర్ రింగ్రోడ్ సమీపంలో అకస్మాత్తుగా ఎస్కార్ట్ వాహనం టైర్ పేలటంతో ప్రమాదం సంభవించింది....
కోట్లు సంపాదించటం ఇంత ఈజీయా దొరా??
బల్లకింద చేతులు.. అమ్యాలు.. ఇప్పుడైతే ఫార్మాలిటీ.. పేరు మారినా దానిపేరు మాత్రం లంచమే. ఒకప్పుడు పెళ్లిచూపులకు వెళితే.. అబ్బాయి ఫలానా ఆఫీసులో ఉద్యోగం. జీతం వెయ్యి.. పై పదివేలు అంటూ చెప్పేవారు. ఒకవేళ...
ఆమె ఏం చోరీ చేస్తుందో తెలిస్తే షాకవుతారు?
దొంగలందు వింతదొంగలు వేరయా ! అన్నట్టుగా ఉంది. షాపుల్లోకి దూరి చీరలు, నగలు కొట్టేసే మాయా లేడీలు. బస్సుల్లో పర్సులు, నగలు కాజేసే కిలేడీలను చూశాం. కానీ హైదరాబాద్ లో మహిళ భిన్నంగా...
అద్దెకు అమ్మతనం???
నూరేళ్ల జీవితానికి ఊపిరిపోసే అమ్మ. మానవ మనుగడకు ఆమె ఆధారం. రేపటి ప్రపంచానికి అమ్మే పట్టుగొమ్మ. పెళ్లయి అత్తింట కాలుపెట్టగానే ఉవ్విళ్లూరేది.. అమ్మతనం రుచిచూడాలని. పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో కలలు కంటుంది....
ఇదేం పని ముమైత్ ఖాన్ ?
హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు నటి ముమైత్ ఖాన్ మోసం చేసిందంటూ ఆరోపణలు చేస్తున్నాడు. తన క్యాబ్ ను గోవా ట్రిప్ కోసం 4 రోజులకు గాను బుక్ చేసిన...
టీడీపీను భయపెట్టడంలో వైసీపీ సక్సెస్ అయినట్టేనా!
ఏపీలో వైసీపీ సర్కార్ తీరు టీడీపీ నేతలకు చుక్కలు చూపుతోంది. రెండేళ్ల క్రితం వరకూ మందీమార్బలం.. ఎక్కడకు వెళ్లినా రెడ్ కార్పెట్ పరచిన అధికారగణం. ఇప్పుడు జగన్ దెబ్బకు దిక్కులు చూస్తున్నారు. ఏ...
పక్కా స్కెచ్తో మర్డర్ ప్లాన్!
అది పక్కా ప్లానింగ్. ఏ మాత్రం అనుమానం రాకుండా చాకచక్యంగా వేసిన ఎత్తుగడ. ఒకటి రెండ్రోజులు కాదు.. వారం పదిరోజుల పాటు స్కెచ్ గీసి చేసిన హత్యలు. వరంగల్ నగర శివారు పాడుబడిన...
బాబ్రీ తీర్పుపై ఉత్కంఠ!
బాబ్రీ మసీదు కూల్చివేతపై సెప్టెంబరు 30వ తేదీలోపు తుదితీర్పునివ్వాలంటూ సుప్రీం ఆదేశించటం ఉత్కంఠతగా మారింది. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఘటన పై కేసులు, విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వబోయేది తుదితీర్పు...