గాజువాక హత్యలో ఇంత దారుణం దాగుందా!
అమెరికా జలుబు చేస్తే భయపడుతుంది. ఫ్రాన్స్ కరోనాతో గుబులు పడుతుంది. చైనాకు ఇండియా అంటే వెన్నులో వణకు. మరి భారతదేశానికి.. అణుబాంబులు.. వైరస్లంటే పెద్దగా భయం లేదు. ఒక్క నిమ్మకాయ చాలు. అనేంతటి...
డాలర్బాయ్ ముసుగులో ప్లేబాయ్!
అందమైన అమ్మాయిలకు వలవిసిరి అవసరాలు తీర్చుకునే ప్లేబాయ్లకు కొదువలేదు. కలలలోకంలో విహరించే ఆడపిల్లలను సొంతం చేసుకునే మోసగాళ్లు లేకపోలేదు. ఇదే బాపతు బ్యాచ్లో ఒకడు డాలర్బాయ్. అమెరికాలో ఏం చేశాడో తెలియదు కానీ.....
అమీనాపూర్లో మానవమృగం
నవ్వుతూ.. ఆప్యాయతను కురిపిస్తూ ఓ మానవమృగం దారుణానికి తెగబడింది. ఏమీ తెలియని ఒక చిన్నారిపై విషపుచూపు చూసింది. అదను చూసి మృగంలా చిన్నారిపై దాడిచేసింది. తనకు ఏం జరుగుతుందనే తెలిసేలోగా ఆ పాప...
” ఈ-నారి “తో సైబర్ మోసాలకు చెక్
- అవగాహనతో అనర్ధాలను అధిగమించాలి : వాసిరెడ్డి పద్మ
- మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న వెబినార్ కార్యక్రమాలు
మంగళగిరి: సమాజంలో జరుగుతున్న అనర్థాలను గమనిస్తూ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక పరిస్థితులపై అవగాహన...
జండూబామ్ రాస్తానంటూ కరోనా రోగిపై లైంగికదాడి!
రోజూ ఏదో మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కరోనాతో బాధపడుతున్న మహిళలనూ మృగాలు వదలట్లేదు. ఇప్పటి వరకూ దేశంలో పలు నగరాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయి. కానీ.. తొలిసారి హైదరాబాద్లోని ఆయుర్వేద...
అఖిలను అరెస్ట్ చేయాలంటున్న ఏవీ సుబ్బారెడ్డి!
ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ అడ్డా. అక్కడ కలసిమెలిసి తిరిగిన కుటుంబాలు కత్తులు నూరుకుంటాయి. భూమా అఖిలప్రియ రాజకీయ వారసత్వంతో కొద్దికాలంలో మంత్రిగా ఎదిగారు. అదేసమయంలో ఎన్నో ఆరోపణలు కొనితెచ్చుకున్నారు. భర్త భార్గవ్ అన్నీ తానై...
సోషల్ మీడియా ద్వారా బ్లాక్మెయిలింగ్ చేస్తున్న వారి ఆటకట్టించిన పోలీసులు
సామాజిక మాధ్యమాల ద్వారా మైనర్ అమ్మాయిలను, యువతులను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ చేస్తూ.. లైంగిక వాంఛలు తీర్చుకుంటోన్న మోస్ట్ డెంజరస్ సైకో అఖిల్ ను అరెస్ట్ చేశారు నల్లగొండడ షీ-టీమ్ పోలీసులు....
బెజవాడలో మళ్లీ రౌడీవార్!
బెజవాడ.. అనగానే గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనకదుర్గమ్మ. ఆసియాలో అతిపెద్ద వ్యాపార సముదాయం. అంతకు మించి చెప్పాలంటే ఒకప్పటి రాజకీయ రాజధాని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990 వరకూ రాజకీయపరిణామాలకు వేదిక బెజవాడ....
తెలంగాణలో ఐపీఎస్లకు పదోన్నతి!
తెలంగాణలో నలుగురు ఐపీఎస్లకు ప్రమోషన్లు వచ్చాయి. వీరంతా ప్రజల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారే కావటం విశేషం. మహేశ్భగవత్, స్వాతిలక్రా, శ్రీనివాసరావు, ఆర్ ఎస్.ప్రవీణ్కుమార్ పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
షేక్పేట తహశీల్దార్ సుజాత అరెస్ట్
షేక్పేట తహశీల్దార్ సుజాత అరెస్ట్
బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్పేట తహశీల్దార్ సుజాత అరెస్ట్ అయ్యారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు....









