కేరళ విమాన ప్రమాదానికి ఇదే అసలు కారణం
అపార అనుభవం ఉన్న పైలెట్ దీపక్సాథె. భారత వైమానిక దళంలో పనిచేశారు. ఏ విమానాశ్రయంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయో ఆయనకు తెలుసు. కానీ.. కేరళలో కురుస్తున్న భారీవర్షాలు. రన్వేపై నిలిచిన వరదనీటిని...
డ్రాగన్ ప్లాన్కు భారత్ చెక్!
చైనా.. ఎంత వక్రబుద్దితో ఉంటుందనేది ప్రపంచానికి తెలిసిపోయింది. ఓ వైపు కరోనా వైరస్ను ప్రపంచమీద వదిలేసి విషం చిమ్మింది. మరోవైపు చిన్నదేశాలకు అప్పులిస్తూ కాలికింద ఉంచుకోవాలని ఎత్తులు వేస్తోంది. భారత్ను కూడా దారికి...
రాఫెల్ రాకతో చైనాకు చుక్కలే!
చైనా ప్రపంచంపై కరోనా వైరస్ వదిలింది. దాదాపు అంతర్జాతీయ వ్యాపార నగరాలను అతలాకుతలం చేసింది. పనిలో పనిగా భారత్ భూభాగాన్ని తన్నుకుపోదామని ఎత్తుగడ వేసింది. మక్మోహన్ రేఖ వద్ద ఏకంగా 50,000 మంది...
ఇండియన్ ఆర్మీ … యాక్షన్ ప్లాన్ రెడీ!
చైనా వంకరబుద్దులు మార్చుకోవట్లేదు. లడ్హాఖ్ వద్ద దోబూచులాట ఆడుతూనే ఉంది. చైనా కుయుక్తులు తెలిసిన భారత ప్రభుత్వం కూడా ధీటుగానే బదులిస్తోంది. యుద్ధోన్మాదంతో చైనా కాలుదువ్వితే కత్తిరించేందుకు తాము సిద్ధమంటూ భారత్ సైన్యం...
ఒక్కఛాన్స్.. పాక్, చైనాకు చమట్లే !!
చైనా... ప్రపంచాన్ని శాసించాలని ఉవ్విళ్లూరుతుంది. చిన్నదేశాలైన టిబెట్, నేపాల్, శ్రీలంక తదితర దేశాలకు అప్పులిచ్చి ఆశ చూపుతూ పబ్బం గడుపుకుంటోంది. నిన్నటి వరకూ భారత్ అంటే ఆయా దేశాలకు ఉండే అభిమానాన్ని దూరం...
2021లో నోస్ట్రడామస్ చెప్పింది నిజమవుతుందా!
2020 బాబోయ్.. 2020 ఐపీఎల్ మ్యాచ్ ఆడేసుకుంది. స్టేడియంలో చూడాల్సిన క్రికెట్ను ఇంట్లో టీవీల ముందు కూర్చుని ఆస్వాదించాల్సి వచ్చింది. అంతగా కరోనా ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది...
రణభూమిలో భారతసింహాలు!
అగస్టు 29 వ తేదీ .. గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ రహదారి నిర్మాణం చేస్తుంది. నిఘాపరికరాలను అమర్చుతూ భారత్పై పై చేయి సాధించేందుకు కుయుక్తులు పన్నుతుంది. అదను చూసి ఇండియన్ ఆర్మీపై...
చైనా హడలెత్తేలా మంచుకొండలపై భారతసింహాల గర్జన!
సింహం పడుకుంది కదా! అని జూలు తో జడవేయకూడదు. పులి పలుకరించింది కదా! అని పక్కనే నిలబడి ఫొటో తీయించుకోకూడదు. చైనా కూడా భారత్ ఆర్మీను ఇలాగే తక్కువ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా...
ఇండో చైనా బోర్డర్ లో టెన్షన్!
అత్యాధునిక ఆయుధాలు.. సెకన్కు వందలాది బుల్లెట్ట వర్షాన్ని కురిపించే తుపాకులు. గర్జించే శత్నఘ్నులు. దూసుకెళ్లి మిసైళ్లు.. భారీ కవాతుతో సైన్యం బూట్ల చప్పుడుకు ఉలిక్కిపడుతున్న హిమశిఖరాలు. నువ్వానేనా.. కాచుకో అంటూ రొమ్మువిరుచుకుని కథనానికి...
అయోధ్యపై ఐఎస్ ఐ గురి?
హిందువుల ఆరాధ్యుడు రాముడు కొలువుదీరిన స్థలం అయోధ్య. శతాబ్దాలుగా భారతీయుల నమ్మకం. రాముడు కేవలం పాలకుడే కాదు.. సర్వకాలాలకూ మార్గదర్శకుడు. అంతటి మహనీయుడు పుట్టిన స్థలాన్ని ఎవరో కూలగొడితే ఊరుకుంటారా! అందుకే వందల...









