అమెరికాలో ఓటుకి నో లేటు !
నవంబర్ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వోట్ వేయటానికి అర్హత కలిగిన వారు ఓటు నమోదు చేసుకోవటానికి ఈ రోజు ఆఖరు తేదీ కావటం వల్ల భారీగా అమెరికన్లు భారీ సంఖ్యలో...
భారత్లో యాపిల్!
మొబైల్ తయారీలో దిగ్గజ కంపెనీ యాపిల్ ఐపోన్లు తయారు చేసే పెగట్రాన్ భారత్లో తయారీకు సిద్ధమైంది. యాపిల్ పోన్లు తయారు చేసే విస్ట్రన్, ఫోక్సన్ కంపెనీలు ఇదివరకే ఉత్పత్తి ప్రారంభించాయి. తైవాన్లోని ఈ...
పాకిస్తాన్ పురస్కారం అందుకున్న బైడెన్ భారత్తో ఎలా ఉంటారు?
అమెరికా.. భారత్కు స్నేహితుడు అని చెప్పలేం. ప్రత్యర్ధిగా భావించలేం. అగ్రదేశం ఏది చేసినా వ్యాపారం. వాణిజ్యం.. శత్రుదేశాలకు తగినట్టుగా విదేశాంగ విధానం ఉంటుంది. రష్యా పై పట్టు కోసం ఆఫ్గన్లో ఉగ్రవాదాన్ని...
చైనా బోర్డర్కు భారీగా బలగాలు!
ఇండియా-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. రోజురోజుకూ అక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏ క్షణాన ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది అంచనా వేయటం కష్టంగానే మారింది. ఇటీవల అమెరికా-ఇండియా సంయుక్తంగా జరిపిన సైనిక విన్యాసాలతో...
చైనాతో తాడోపేడో ఇండియన్ ఆర్మీ రెడీ !
ఒక్కఛాన్స్... ఇండియన్ ఆర్మీలో ఏ సైనికుడిని పలుకరించినా వినిపించే మాట. ఎన్నో ఏళ్ల నుంచి ఇటు చైనా.. అటు పాకిస్తాన్ దొంగదెబ్బ తీస్తూ.. వేలాది మంది సైనికులను బలితీసుకున్నాయి. ప్రత్యక్ష పోరాటానికి దిగకుండా...
శత్రువుల రాడార్లకు చిక్కని ప్రధాని ప్రయాణించే ఎయిర్ ఇండియా వన్ !
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ప్రపంచంలో అంతటి భద్రతాపరమైన అంశాలున్న విమానం మరే ఇతర దేశాల ప్రముఖులకూ లేదనే వాదన లేకపోలేదు. భారతదేశం నుంచి దేశ, విదేశీ...
కేరళ విమాన ప్రమాదానికి ఇదే అసలు కారణం
అపార అనుభవం ఉన్న పైలెట్ దీపక్సాథె. భారత వైమానిక దళంలో పనిచేశారు. ఏ విమానాశ్రయంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయో ఆయనకు తెలుసు. కానీ.. కేరళలో కురుస్తున్న భారీవర్షాలు. రన్వేపై నిలిచిన వరదనీటిని...
పాక్ వెన్నులో చలి.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాళ్లలో వణకు!
2019 ఫిబ్రవరి లో భారత్పై పాకిస్తాన్ దాడి చేయాలనుకుంది. అది కూడా ఉగ్రవాదులతో దొంగదెబ్బతీయాలనే ఎత్తుగడలో ఊగిపోయింది. పుల్వమాలో ఉగ్రదాడి తరువాత పాక్పై భారత్ తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమైంది. దానిలో భాగంగానే బాల్కోట్లోని...
2021లో నోస్ట్రడామస్ చెప్పింది నిజమవుతుందా!
2020 బాబోయ్.. 2020 ఐపీఎల్ మ్యాచ్ ఆడేసుకుంది. స్టేడియంలో చూడాల్సిన క్రికెట్ను ఇంట్లో టీవీల ముందు కూర్చుని ఆస్వాదించాల్సి వచ్చింది. అంతగా కరోనా ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది...
3 కాదు.. 7 నెలలు యాంటీబాడీలు
కరోనా సెకండ్ వేవ్ రాబోతుందనే భయం ప్రపంచాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా భారత్లో గుబులకు కారణమైంది. ఈ ఏడాది జనవరిలో కొవిడ్19 పాజటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో మాత్రం ఫిబ్రవరి, మార్చిలో క్రమంగా...









