మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించిన ఫ్రాన్స్, జర్మనీ !
కరోనావైరస్ కేసులు మరియు మరణాల పెరుగుదలను అరికట్టడానికి ఫ్రాన్స్ మరియు జర్మనీ రెండవ నేషనల్ లాక్డౌన్లను ప్రకటించాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ శుక్రవారం ప్రారంభమై డిసెంబర్ 1...
కొత్త కరోనా.. హైదరాబాద్ హైరానా!
కరోనా తగ్గు ముఖం పడుతుందనే సమయంలో కొత్త యూకే స్ర్టయిన్ కరోనా వైరస్ భయం పుట్టిస్తుంది. ఇప్పటికే యూకేలో లక్షకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో హైదరాబాద్ను కొత్త కరోనా...
బోర్డర్లో గర్జించిన గన్స్
గాల్వాన్ లోయలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. రోజురోజూ ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. ఇండియా- చైనా ఎవ్వరూ పట్టు వీడేందుకు అంగీకరించట్లేదు. ఫాంగాంగ్ సరస్సు దక్షిణం వైపు ఉన్న ఫింగర్ 4 వరకూ చేరిన ఇండియన్...
చైనా నై.. భారత్కు జై అంటున్ను అమెరికన్లు!
ఇండియా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో అత్యథిక అమెరికన్లు భారత్కు జై కొడుతున్నారు. ఇండియాకే తమ మద్దతు చెబుతున్నారు. వాస్తవానికి భారత్తో రష్యా చాలా దోస్తీ. ఇది ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం. అమెరికా ఆయుధాలను...
గిన్నిస్ బుక్లోకి బ్రహ్మ వజ్ర కమలం!
బ్రహ్మ కమలం తెలుసు.. మరీ బ్రహ్మ వజ్ర కమలం ఏమిటంటారా! ఒకటి సహజంగా పూసే పువ్వు. మరొకటి గిన్నిస్ పుస్తకంలో ఖ్యాతి సాధించిన అద్భుతం. నిజమే.. హైదరాబాద్కు చెందిన వజ్రాల వ్యాపారి కొట్టి...
చైనా వెన్నులో వణకు పుట్టిస్తున్న ఇండియన్ మిస్సైల్స్!
మొన్న నిర్భయ్.. నిన్న బ్రహ్మాస్.. నేడు శౌర్య.. ఇండియన్ మిస్సైల్స్ చైనా పక్కలో బల్లెంగా మారాయి. నిన్నటి వరకూ భారత్పై ఒంటికాలిపై లేచిన చైనా ఇప్పుడు శాంతిమంత్రం వల్లెవేస్తోంది. పర్వతాల్లో భారతీయ యోధులను...
శంషాబాద్ విమానాశ్రయంలో తొలిసారి ఇ-బోర్డింగ్ !
భారతదేశంలో అంతర్జాతీయ ప్రయాణికులకు E-బోర్డింగ్ అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా హైదరాబాద్ . ‘ఆత్మనిర్భర్’ స్ఫూర్తితో అంతర్గతంగా E-బోర్డింగ్ కు రూపకల్పన. అంతర్జాతీయ E-బోర్డింగ్ సదుపాయాన్ని పొందిన మొదటి ఎయిర్ లైన్స్గా ‘ఇండిగో’కు...
శత్రువుల రాడార్లకు చిక్కని ప్రధాని ప్రయాణించే ఎయిర్ ఇండియా వన్ !
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ప్రపంచంలో అంతటి భద్రతాపరమైన అంశాలున్న విమానం మరే ఇతర దేశాల ప్రముఖులకూ లేదనే వాదన లేకపోలేదు. భారతదేశం నుంచి దేశ, విదేశీ...
ఏపీలో కొత్త కరోనా భయం!
చిన్నపొరపాటు పెద్ద కష్టాలను కొనితెస్తుందంటే ఏమో అనుకున్నాం. కరోనా వైరస్ విస్తరించేందుకు అదే కారణమైందని తెలిశాక నోరెళ్ల బెట్టాం. పది నెలలుగా మహమ్మారి వెంటాడుతున్నా.. లక్షలాది మందిని బలితీసుకుంటున్నా.. ఇప్పటికీ జనాల్లో మార్పు...
రణభూమిలో భారతసింహాలు!
అగస్టు 29 వ తేదీ .. గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ రహదారి నిర్మాణం చేస్తుంది. నిఘాపరికరాలను అమర్చుతూ భారత్పై పై చేయి సాధించేందుకు కుయుక్తులు పన్నుతుంది. అదను చూసి ఇండియన్ ఆర్మీపై...









