తెలుగు తమ్ముళ్లను భయం వెంటాడుతుందా?
అచ్చెన్న అరెస్ట్.. కోడెల ఆత్మహత్య.. సుబ్బయ్య హత్య. వైసీపీ ఏడాదిన్నర పాలనలో ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు బలయ్యారు. చాలా మంది భయపడి అజ్ఞాతంలోకి చేరారు. ఉన్నవారు కూడా సైలెంట్...
వైసీపీ ఎంపీ నందిగం మెడకు వెలగపూడి రచ్చ!
అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఇరు వర్గాల ఘర్షణ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మెడకు చుట్టుకుంది. ఆర్చి విషయంలో ఎస్సీ వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ రాళ్లదాడికి వరకూ...
సీఎం ఇలాఖాలో ఫ్యాక్షన్ కలకలం!
కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది నాణేనికి ఓ వైపు మాత్రం.. ఇది వైసీపీ, టీడీపీ...
రజనీ పార్టీపై బీపీ దెబ్బేసిందే!
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీను రక్తపోటు దెబ్బతీసింది. దాదాపు 1995 నుంచి రజనీ అభిమానులు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అప్పటికే దిగ్గజ నేతలైన.. కరుణానిధి, జయలలిత రాజకీయంగా...
గన్నవరం గూటిలో వైసీపీ గుబులు!
పాపం.. వల్లభనేని కాలం కలసి రానట్టుంది. టీడీపీలో ఎదురైన చీత్కరింపులే.. వైసీపీలోను తప్పట్లేదు. చంద్రబాబు వరమిచ్చినా మంత్రి దేవినేని అప్పుడు చుక్కలు చూపించాడు. ఇప్పుడు జగన్ గూటిలోకి చేరి ఆశీస్సులు పొందినా.. సొంత...
పాపం తెలంగాణ కాంగ్రెస్ను కాపాడేదెట్టా!
కరవమంటే కప్పకు.. వదలమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉందట.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలుపు వరకూ వచ్చిన అవకాశాన్ని వర్గపోరు పుణ్యం కట్టుకుంది. రాష్ట్రంలో కోలుకోకుండా తెలుగుదేశం పార్టీతో...
వీఎం రంగా హత్య తరువాత వెలగపూడికి చమట్లు పట్టాయట!
విశాఖపట్టణం.. ప్రశాంత సాగరతీరం. కుల మతాలకు అతీతంగా జీవనం సాగించే ప్రజలు. ఇటువంటి చోట విజయవాడ బ్లేడ్ బ్యాచ్ కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టారంటోంది వైసీపీ. అడ్డగోలుగా వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే...
నెల్లూరు వైసీపీలో రచ్చ రచ్చ!
నెల్లూరు జిల్లా రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది. ప్రస్తుతం అక్కడ వైసీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు...
తాడిపత్రిలో పెద్దారెడ్డి.. ప్రభాకర్రెడ్డి డిష్యూం..డిష్యూం!!
తాడిపత్రి హీటెక్కింది. ఏ క్షణాన ఏం జరుగుతుందనేది తెలియకుండా ఉంది. దీంతో పోలీసులు ఈ నెల 29 వరకూ 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఇది రాజకీయ వైరం కాదని.. కేవలం ఎమ్మెల్యే...
తాగినోళ్లు కట్టిన జరిమానా రూ.165 కోట్లట!
మందేస్తూ.. చిందేయరా.. ఇది పాత పాట.. మందేస్తూ.. ఛలానా కట్టారా ఇదీ పోలీసుల జరిమానా. నిజమే.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. కర్మకాలితే.. తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు....









