GHMC ఎన్నికలు – లెక్కలు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యింది. రేపట్నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. గ్రేటర్ లో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286 ఉండగా.. పురుషులు...
తిరుపతి ఉపఎన్నికపై వైసీపీ వ్యూహమేమిటీ!
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై ఉత్కంఠత మొదలైంది. ఇటీవల అనారోగ్యంతో తిరుపతి ఎంపీ బుల్లి దుర్గాప్రసాద్ మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ వైసీపీ తరపున ఏకగ్రీవం...
గ్రేటర్ ఎన్నికల నగారా!
రాజధాని నగరంలో ఎన్నికల నగరా మోగింది. ప్రధాన పార్టీలకు సవాల్గా మారిన ఈ ఎన్నికలపై నెల రోజులుగా తర్జనభర్జనలు జరుగుతూ వచ్చాయి. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్...
గ్రేటర్లో పుంజుకుంటున్న బీజేపీ.. జనసేనతో కలసి పోటీ?
దుబ్బాక ఎన్నికల ఫలితం రాజకీయంగా బాగానే ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ ఎంతో ధీమాగా వేగంగా దూసుకెళ్లిన కారుకు బ్రేకులు పడినట్టయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను తేలికగా తీసుకున్న టీఆర్ ఎస్ ఈ దఫా...
జగన్ ఇలాఖాలో రగడ!
కడప జిల్లాలో ఘర్షణలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా మారిన వైసీపీ కార్యకర్తలు కోట్లాటకు దిగారు. శుక్రవారం మొదలైన రచ్చ ఆదివారం కూడా కొనసాగింది. ఇప్పటి వరకూ సుమారు 10 మంది వరకూ...
గ్రేటర్ గెలుపు కోసం కేటీఆర్ వ్యూహం!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి కేటీఆర్ వ్యూహాలకు పదను పెడుతున్నారు. కేటీఆర్ 2016 ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో 100 డివిజన్లు గెలుస్తామంటూ... 99 గెలిచి చూపారు.2020లోనూ అదే ధీమాతో ప్రత్యర్థులపై పై...
పాటకు పట్టాభిషేకం
పాట.. ఆటతో ఆకట్టుకునే ప్రజాగాయకుడు గోరటి వెంకన్నకు తెలంగాణ సర్కారు సముచిత గౌరవం ఇచ్చింది. సామాజిక వర్గాలను సమీకరించేలా ముగ్గురుకి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం వీరి పేర్లను గవర్నర్...
రాజకీయ లెక్కలు సరిచేసిన దుబ్బాక!
సిద్దిపేట జిల్లాలో అదో నియోజకవర్గం. అసలు దుబ్బాక అంటే తెలియని వాళ్లు చాలామందే ఉంటారు. అపుడెపుడో ముత్యంరెడ్డి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నపుడు వినిపించిన పేరే అది. పాడి,పంటలను ప్రోత్సహించిన ముత్యంరెడ్డి...
కన్ఫ్యూజ్ చేసిన కార్!!
ఈరోజు దుబ్బాక ఎన్నికల ఫలితాలలో ఒక ఆసక్తి కరమైన అంశం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక స్వతంత్య్ర అభ్యర్థి ఎన్నికల గుర్తు అచ్చం తెరాస కారు గుర్తు లాగేనే వుంది. ఈ గుర్తుకి 3600...
దుబ్బాక బీజేపీదే!
దుబ్బాక ఎన్నికల ఫలితాల లెక్కింపు నరాలు తెగే ఉత్కఠ తో చివర వరకు ఆసక్తిగానే కొనసాగింది మొదట నుంచి బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ 19వ రౌండ్ లో తెరాస కొంత ముందుకు వచ్చింది....