రాజకీయ వ్యూహాలకు సేనాని పదను?
పవన్కళ్యాణ్.. ఆ పేరు ఫ్యాన్స్లో ఉత్తేజాన్నిస్తుంది. రాజకీయాల్లో మార్పు రావాలనుకునే యువతకు ఉత్పేరకంగానూ మారుతుందంటారు పవర్స్టార్ అభిమానులు. జనసేన అధినేతగా రెండుచోట్ల ఓటమి చవిచూసినా... ఆయన వెంటే ఉంటామంటూ లక్షలాది మంది కరోనా...
ఏపీలో క… గుణింతం చదువుతున్న కమలం పార్టీ !!
అ అంటే అరక.. ఆ.. ఆట. ఇది తెలుగు బాష. క ఫర్ కమ్మ.. కా.. అంటే కాపు.. కమలం పార్టీ కొత్త గుణింతం తెరమీదకు తెచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం...
కొడాలి రాజేసిన మంటలు ఏపీ సర్కారును వెంటాడనున్నాయా??
ఆయన కావాలని అన్నాడో.. ఫ్లోలో వచ్చాయో తెలియదు కానీ.. మంత్రి కొడాలి కామెంట్స్ రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. సీఎం జగన్ మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నపుడు.. తిరుమలలో ఉన్న కొడాలి మంటలు రాజేశాడు....
శభాష్ జగన్
చిలుకూరు బాలాజీ దేవాలయ మాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం లో గరుడ సేవ సమయంలో...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనని అభినందిస్తూ ఒక వీడియో...
జగన్ డెసిషన్తో డిక్లరేషన్ రచ్చకు చెక్!
సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ సమర్పిస్తారా! ఎందుకు సమర్పించాలంటారు మంత్రివర్యులు కొడాలి నాని. అయినా అప్పుడు సోనియాగాంధీ వచ్చినపుడు లేని వివాదం ఇప్పుడెందుకు.. అప్పుడు బీజేపీ, చంద్రబాబు గాడిదలు...
టీడీపీ పీఠంపై అచ్చెన్న.. బీసీలను ఆకట్టుకునేందుకు పసుపు వ్యూహం
ఏపీలో టీడీపీకు సరైన అవకాశం వచ్చినట్టయింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పిదాలను తమకు కలసివస్తుందని అంచనా వేసుకుంటుంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడుకు టీడీపీ పగ్గాలు అప్పగించటం ద్వారా మరింత...
జగన్ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ఎత్తులు వేయిస్తున్నదెవరు?
వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. లక్ష్యం సాధించేందుకు వేలాదికిలోమీటర్ల పాదయాత్ర నిజంగానే ఏపీ ప్రజలను కదలించింది. ఆయనపై సీబీఐ కేసులు, అక్రమాస్తుల ఆరోపణలు ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసుడిగా జగన్ను తమ...
బుధ్దన్న పై మద్దాలి యుద్ధం
ఈరోజు ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ... టీడీపీ నేతల పై తీవ్ర విమర్శలు చేశారు...
కరణం జై కొట్టాడు.. వాడపల్లి వచ్చేశాడు.. గంటా మాత్రమే మిగిలాడు??
గోపి.. అంటే సహజంగానే గోడమీద పిల్లి అనే నానుడి వాడుకలో ఉంది. అధికారపార్టీ వైపు పక్కచూపులు చూడటం విపక్షాలకు కొత్తేం కాదు. పవర్ లోకి వచ్చిన పార్టీ కూడా ప్రత్యర్థిని బలహీన చేయాలనే...
న్యాయవ్యవస్థలో సంస్కరణలకు విశాలవేదిక – జనచైతన్య వేదిక కృషి
న్యాయవ్యవస్థలో లొసుగుల కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడనుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయకోవిదులు, విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, మాజీ ప్రభుత్వ అధికారులతో దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో...









