బాబ్రీ మసీదు కేసులో అందరూ నిర్దోషులే!
ఒకటీ రెండు కాదు. 28 ఏళ్లపాటు సాగిన విచారణ. 32 మంది కమలం అగ్రనేతలు. హైందవధర్మానికి అండగా నిలిచిన యోధులు. బాబ్రీమసీదు విధ్వంసం కేసులో సుదీర్ఘ విచారణలో వీరంతా నిర్దోషులుగా న్యాయస్థానం తేల్చింది....
ఆంధ్రరత్నాల్లో ఒక్కరూ భారతరత్న లేకపోయారా!
ఆంధ్రులు.. ఆరంభశూరులు అనే నానుడి ఉండనే ఉంది. మనోళ్లే అప్పుడపుడూ అంతిమ వీరులం కూడా మేమేనంటూ జబ్బలు చరచుకుంటారు. నిజమే.. రాజకీయ.. సామాజిక.. ఆర్ధిక.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంధ్రులు పాత్ర గర్వించదగ్గదే....
టీడీపీ ఎదురుదెబ్బలతో వైసీపీ.. బీజేపీ.. జనసేన లాభపడతాయా!
తెలుగుదేశం పార్టీ ఫినిష్. ఇవే ఆఖరి ఎన్నికలు అనుకున్న ప్రతిసారి పసుపుదళం పోరాటపటిమ కనిపిస్తుంది. ఓడిపోతారు అనుకునే ప్రతి సందర్భాన్ని విజయానికి అవకాశంగా మలచుకున్నారు. ఇదంతా చంద్రబాబు చాణక్యంగానే పార్టీ వర్గాలు భావిస్తూ...
రాజకీయ వ్యూహాలకు సేనాని పదను?
పవన్కళ్యాణ్.. ఆ పేరు ఫ్యాన్స్లో ఉత్తేజాన్నిస్తుంది. రాజకీయాల్లో మార్పు రావాలనుకునే యువతకు ఉత్పేరకంగానూ మారుతుందంటారు పవర్స్టార్ అభిమానులు. జనసేన అధినేతగా రెండుచోట్ల ఓటమి చవిచూసినా... ఆయన వెంటే ఉంటామంటూ లక్షలాది మంది కరోనా...
ఏపీలో క… గుణింతం చదువుతున్న కమలం పార్టీ !!
అ అంటే అరక.. ఆ.. ఆట. ఇది తెలుగు బాష. క ఫర్ కమ్మ.. కా.. అంటే కాపు.. కమలం పార్టీ కొత్త గుణింతం తెరమీదకు తెచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం...
కొడాలి రాజేసిన మంటలు ఏపీ సర్కారును వెంటాడనున్నాయా??
ఆయన కావాలని అన్నాడో.. ఫ్లోలో వచ్చాయో తెలియదు కానీ.. మంత్రి కొడాలి కామెంట్స్ రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. సీఎం జగన్ మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నపుడు.. తిరుమలలో ఉన్న కొడాలి మంటలు రాజేశాడు....
శభాష్ జగన్
చిలుకూరు బాలాజీ దేవాలయ మాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం లో గరుడ సేవ సమయంలో...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనని అభినందిస్తూ ఒక వీడియో...
జగన్ డెసిషన్తో డిక్లరేషన్ రచ్చకు చెక్!
సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ సమర్పిస్తారా! ఎందుకు సమర్పించాలంటారు మంత్రివర్యులు కొడాలి నాని. అయినా అప్పుడు సోనియాగాంధీ వచ్చినపుడు లేని వివాదం ఇప్పుడెందుకు.. అప్పుడు బీజేపీ, చంద్రబాబు గాడిదలు...
టీడీపీ పీఠంపై అచ్చెన్న.. బీసీలను ఆకట్టుకునేందుకు పసుపు వ్యూహం
ఏపీలో టీడీపీకు సరైన అవకాశం వచ్చినట్టయింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పిదాలను తమకు కలసివస్తుందని అంచనా వేసుకుంటుంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడుకు టీడీపీ పగ్గాలు అప్పగించటం ద్వారా మరింత...
జగన్ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ఎత్తులు వేయిస్తున్నదెవరు?
వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. లక్ష్యం సాధించేందుకు వేలాదికిలోమీటర్ల పాదయాత్ర నిజంగానే ఏపీ ప్రజలను కదలించింది. ఆయనపై సీబీఐ కేసులు, అక్రమాస్తుల ఆరోపణలు ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసుడిగా జగన్ను తమ...









