p vishnu vardhan reddy bjp

మరొక “U” టర్న్ !!

చంద్రబాబు గారు అధికారంలో వున్నప్పుడు ఓట్ల కోసం,తన స్వార్థ మిత్రపక్షం కాంగ్రెస్ మెప్పుకోసం రఫెల్ ఒక కుంభకోణం అంటూ ట్వీట్ చేశారు .ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత, దేశం గర్వించదగ్గ యుద్ధ విమానం...

భార‌త్‌కు సునామీ ముప్పు పొంచి ఉందా??

భారత్‌కు సునామీ ముప్పు పొంచి ఉందా! బంగాళాఖాతం, హిందూ మ‌హాస‌ముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు దేనికి సంకేతాలు. రాజ‌మండ్రి గోదావ‌రి తీరంలో క‌నిపిస్తున్న మార్పులు సునామీకు సంకేతాలా! ఇదే ఇప్పుడు స‌ముద్ర‌, న‌దీతీర ప్రాంతాల్లోని...
kichcha sudeep

పవన్ కల్యాణ్ ని కలసిన అవకు రాజు

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని కన్నడ కథానాయకుడు  శ్రీ సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు . సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కల్యాణ్ గారి కార్యాలయానికి సుదీప్ వచ్చారు. ఈ...

విజ‌య‌వాడ లో బోరబండ‌లెన్నో!!

బోర‌బండ కొద్దిరోజులుగా హాట్‌టాపిక్‌గా మారింద‌నేది తెలిసిందే. త‌ర‌చూ అక్క‌డ భూకంపాలు సంభ‌వించ‌ట‌మే దీనికి కార‌ణం. వారం రోజుల వ్య‌వ‌ధిలో సుమారు 100 సార్లు భూమి కంపించి ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వానికి...
madhu yashki tweet

క్వారంటైన్ స్టాంపు వల్ల మధుయాష్కి చేతి కి స్కిన్ఇన్ఫెక్షన్ !!

ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు చేతి పై వేసే క్వారంటైన్‌, ఇమ్మిగ్రేషన్‌ స్టాంపుల లో ఉపయోగించే రసాయనిక ఇంకు వల్ల తన చేతి పై వచ్చిన ఇన్ఫెక్షన్ ఫోటోను జతచేస్తూ కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి...

ట్రంప్ కి కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు సతీమణి దేశ ప్రధమ మహిళ మెలానియా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will...

ర‌ఘుప‌తి వెంక‌ట‌ర‌త్నం నాయుడు.. అభినవ విద్యామ‌హ‌ర్షి

ట్యాంక్‌బండ్ వెళ్లిన‌పుడు.. అక్క‌డ కొలువుదీరిన మ‌హ‌నీయుల విగ్ర‌హాల్లోని ఒక విగ్ర‌హం వ‌ద్ద తెలుగు సీమ‌లో బ్ర‌హ్మ‌స‌మాజ కుల‌ప‌తి.బ్ర‌హ్మ‌ర్షి బిరుద సార్ధ‌క విద్యాధిప‌తి. అని రాసి ఉంటుంది. కాస్త త‌లెత్తి పైకి చూస్తే.....

గాన గంధర్వుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా పై పాడిన పాట – WATCH VIDEO

గాన గంధర్వుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా పై పాడిన పాట - WATCH VIDEO

రెవెన్యూ.. పోలీసు శాఖ‌ల్లో దోచుకుతిందాం రా!!

అవినీతి.. ఎక్క‌డ లేదు సారూ.. మేమైతే ఏదో చూసీచూడ‌న‌ట్టుగా ఇచ్చింది తీసుకుంటామంటూ జేబులో పైస‌ల్లేనిదే ప‌నిచేయ‌ని ఉద్యోగులు ఎంద‌రో. అయ్యా నేను బ‌క్క‌రైతునంటూ దీనంగా అడిగినా క‌నిక‌రం చూప‌ని రెవెన్యూ ఉద్యోగులు ఇంకెంద‌రో...

శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం జ‌గ‌న్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో పాలు పంచుకున్నారు. బుధ‌వారం తిరుమ‌ల వెళ్లిన ఆయ‌న పంచెక‌ట్టు, తిరునామంతో క‌నిపించారు. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రునికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. శ్రీవారి గ‌రుడ వాహ‌న...