రైతుల ర్యాలీలో అసాంఘికశక్తులు!
రైతులంటేనే శాంతికి గుర్తు. అటువంటి కర్షకులు కదనానికి కాలు దువ్వుతారా! పొలం గట్లపై కాటేస్తుందని తెలిసినా దణ్నంపెట్టి పక్కకు తప్పుకునే అన్నదాతలు ఇంత ఆగమాగం చేస్తారా! ఔను.. ధిల్లీ రైతు ర్యాలీలో జరిగిన...
ఏపీ మాజీ మంత్రికి భర్త వల్లనే ఇబ్బందులు మొదలయ్యాయా!
ఆమె వెనుక ఆయన... ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు. సీమలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అఖిలప్రియకు తరచూ కేసులు తప్పట్లేదు. ఇదంతా వ్యక్తిగతమా.. రాజకీయ కక్షల్లో ఇరుక్కుంటున్నారా అనేది పక్కనబెడితే.....
గుడివాడలో ఎవరీ గడ్డంగ్యాంగ్స్!
గడ్డం బ్యాచ్.. బ్లేడ్ గ్యాంగ్.. చెడ్డి ముఠాలు.. అయితే బ్యాచ్లందు గడ్డంగ్యాంగ్లు వేరయా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. మొన్నీ మధ్య గుడివాడ లో పేకాట క్లబ్బులపై పోలీసుల దాడులు....
కాపు నేత పురంశెట్టి హత్య వెనుక పెద్దలెవరు?
కాపునాయకుడు, టీడీపీ నాయకుడు పురంశెట్టి అంకులు హత్య వెనుక ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు జిల్లా పల్నాడులో రెండ్రోజుల క్రితమ అంకులును దారుణంగా ప్రత్యర్థులు హతమార్చారు. పెదగార్లపాడు సర్పంచ్గా 15 ఏళ్లు సుదీర్ఘంగా...
వైసీపీ ఎంపీ నందిగం మెడకు వెలగపూడి రచ్చ!
అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఇరు వర్గాల ఘర్షణ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మెడకు చుట్టుకుంది. ఆర్చి విషయంలో ఎస్సీ వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ రాళ్లదాడికి వరకూ...
సీఎం ఇలాఖాలో ఫ్యాక్షన్ కలకలం!
కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది నాణేనికి ఓ వైపు మాత్రం.. ఇది వైసీపీ, టీడీపీ...
అమ్మో హిజ్రాలు మామూలోళ్లు కాదుగా!
వీళ్లింతే.. వెకిలి చేష్టలు.. వెర్రిమాటలు.. వికృతప్రవర్తన చూస్తేనే కంపరం పుట్టించేలా చేస్తుంటారు. హిజ్రాలు.. ఆడ.. మగ గాకుండా ఉండే ఈ జాబితాలో అందరూ ఇలాగే ఉండరు. చాలామంది ఉన్నత చదువులు పూర్తిచేసి ఉన్నతంగ...
లైంగికశక్తికి ఎర్రచందనం.. లక్ చిక్కాలంటే రెడ్ శ్యాండిల్!
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఎర్రచందనం.. బౌగోళికంగా కేవలం రాయలసీమ జిల్లాలో మాత్రమే దొరికేది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అంతగా డిమాండ్ ఉంది. చైనా, మలేషియా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో రెడ్శ్యాండిల్కు విపరీతమైన...
ఉత్తమ పనితీరుకు ప్రశంసాపత్రం
సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, ఆర్ఐ సురేశ్ ఎన్నికల బందోబస్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బంది పేర్లను సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ డిజి...
తాగినోళ్లు కట్టిన జరిమానా రూ.165 కోట్లట!
మందేస్తూ.. చిందేయరా.. ఇది పాత పాట.. మందేస్తూ.. ఛలానా కట్టారా ఇదీ పోలీసుల జరిమానా. నిజమే.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. కర్మకాలితే.. తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు....