జగన్ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ఎత్తులు వేయిస్తున్నదెవరు?
వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. లక్ష్యం సాధించేందుకు వేలాదికిలోమీటర్ల పాదయాత్ర నిజంగానే ఏపీ ప్రజలను కదలించింది. ఆయనపై సీబీఐ కేసులు, అక్రమాస్తుల ఆరోపణలు ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసుడిగా జగన్ను తమ...
బుధ్దన్న పై మద్దాలి యుద్ధం
ఈరోజు ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ... టీడీపీ నేతల పై తీవ్ర విమర్శలు చేశారు...
కరణం జై కొట్టాడు.. వాడపల్లి వచ్చేశాడు.. గంటా మాత్రమే మిగిలాడు??
గోపి.. అంటే సహజంగానే గోడమీద పిల్లి అనే నానుడి వాడుకలో ఉంది. అధికారపార్టీ వైపు పక్కచూపులు చూడటం విపక్షాలకు కొత్తేం కాదు. పవర్ లోకి వచ్చిన పార్టీ కూడా ప్రత్యర్థిని బలహీన చేయాలనే...
న్యాయవ్యవస్థలో సంస్కరణలకు విశాలవేదిక – జనచైతన్య వేదిక కృషి
న్యాయవ్యవస్థలో లొసుగుల కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడనుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయకోవిదులు, విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, మాజీ ప్రభుత్వ అధికారులతో దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో...
నందిగామ మున్సిపాలిటీపై ఎగిరే జెండా ఎవరిదో??
పశ్చిమకృష్ణాలో కీలకమైన ప్రాంతం నందిగామ. మెట్టసీమలో ఆణిముత్యంగా గుర్తింపు. ఇక్కడ నుంచి ఎవరు నెగ్గినా మంత్రిపదవి పక్కా అనేంతగా రాజకీయం నెరపగల నేతలు నందిగామ సొంతం. తెలుగుదేశం పార్టీకు కంచుకోట. ఇక్కడ ఇతర...
అయ్యో ఎంపీ గారూ.. ఇంతకీ ఆయన పక్కన పనిమాలినోళ్లు ఎవరో చెప్పలేదు?
వామ్మో.. వాయ్యో.. ఎంపీ రఘురామకృష్ణంరాజు మామూలుగా దెబ్బేయలేదుగా...! ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి చురకలు వేస్తూనే.. చెప్పాల్సింది చెప్పేశారు. గుండుసూది చూపించి గడ్డపార దిగేసినంత ఘాటుగా విమర్శలు కురిపించాడు. కాస్త వ్యగ్యంం.. మరికాస్త...
ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు కరవైందట??
చార్మినార్ రేకులంత దృఢంగా పార్టీ ఉన్నా.. పాపం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రం కష్టాలు తప్పట్లేదు. ప్రజల్లో చరిష్మా ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి అండగా నిలుచున్నా.. స్వీయ తప్పిదాలు వారిద్దరినీ వెంటాడుతున్నాయి....
సోమన్న…కమలం పెద్దన్న!!!
Video presentation on AP BJP new President somu veerraju and his new challenges to bring the BJP into the power in 2024
అంతర్వేది రధానికి కొత్త రూపు.
వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అందరి అభిప్రాయంల మేరకు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించిన్నట్లు దేవదాయ శాఖ మంత్రి...
ప్రాణం తీసిన సెల్ఫీ!
జలపాతం వద్ద సెల్ఫీ తీసుకోవాలనే కోరిక యువతి ప్రాణాలను బలితీసుకుంది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు గ్రామ నివాసి పోలవరపు లక్ష్మణరావు కుమార్తె కమల ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడే...