ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు కరవైందట??
చార్మినార్ రేకులంత దృఢంగా పార్టీ ఉన్నా.. పాపం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రం కష్టాలు తప్పట్లేదు. ప్రజల్లో చరిష్మా ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి అండగా నిలుచున్నా.. స్వీయ తప్పిదాలు వారిద్దరినీ వెంటాడుతున్నాయి....
సోమన్న…కమలం పెద్దన్న!!!
Video presentation on AP BJP new President somu veerraju and his new challenges to bring the BJP into the power in 2024
అంతర్వేది రధానికి కొత్త రూపు.
వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అందరి అభిప్రాయంల మేరకు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించిన్నట్లు దేవదాయ శాఖ మంత్రి...
ప్రాణం తీసిన సెల్ఫీ!
జలపాతం వద్ద సెల్ఫీ తీసుకోవాలనే కోరిక యువతి ప్రాణాలను బలితీసుకుంది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు గ్రామ నివాసి పోలవరపు లక్ష్మణరావు కుమార్తె కమల ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడే...
సోమన్న.. కమలం పెద్దన్న!!!
రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) నేపథ్యం. అవినీతి మచ్చలేని వ్యక్తిత్వం. అందరినీ కలుపుగోల మనస్తత్వం. దిశానిర్దేశం లేని కమలం పార్టీకు అసలైన నాయకత్వంగా సోము వీర్రాజుపై బీజేపీ హైకమాండ్ నమ్మకం...
హిందూ దేవాలయాల భూములు జోలికి వస్తే చూస్తూ ఊరుకోం – బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.
రాజమహేంద్రవరంలో మీడియాతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలపై దాడులు చేయడం గృహ నిర్భందాలు చేయడం దారుణం అని ప్రభుత్వం తీరు పై సోము వీర్రాజు...
పవన్ సార్.. మీరలా అన్నీ అడిగితే ఎలా చెప్పండీ!
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. హమ్మయ్య.. ఇక రచ్చ ముగిసింది అనుకున్నారు. కానీ.. జనసేనాని పవన్కళ్యాణ్ మాత్రం ఇంతటితో విషయం సమసిపోలేదంటున్నారు. పైగా ఇప్పటికే ఏపీలో...
ఏపీలో కరోనా వచ్చి తగ్గినట్టే చాలామందికి తెలియదట?.
కరోనా వైరస్ ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా.. పేరు వినగానే ఒకింత ఒళ్లు వణకుతూనే ఉంటుంది. కరోనా రాజకీయంగా కూడా బాగానే వర్కవుట్ అయింది. పోన్లే కాసేపు అవన్నీ పక్కనబెడితే.. అసలీ కరోనా ఎంతమందికి...
నందిగామ కేంద్రంగా హిందూ నినాదం
నందిగామ రాజకీయ చైతన్యానికి వేదిక.. దశాబ్దాలుగా అక్కడి ప్రజలూ రాజకీయంగా.. సామాజికంగా.. అర్ధికంగా అన్నింటా చైతన్యవంతులు.. ఎన్నికల సమయంలోనూ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంటారు. అదే బాటలో హిందుత్వ పరిరక్షణకు నడుం బిగించారు. నందిగామను...
చైనా బోర్డర్లో ఏ క్షణమైనా..!
భారత సరిహద్దుల్లో టెన్షన్ మరింత పెరుగుతోంది. క్షణక్షణానికి అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. చైనా కూడా భారీగా బలగాలను తరలిస్తోంది. ఫింగర్ 4 వద్దకు దాదాపు లక్ష మంది పదాతిదళం సిద్ధంగా ఉంది. బాలిస్టిక్...









