టీడీపీ లీడ‌ర్ల‌కు ద‌బ్బిడి దిబ్బిడే!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక టీడీపీ నేత‌లు లైట్ గా తీసుకున్నారు. ఐదేళ్లు.. ఇట్టే గ‌డ‌చిపోతాయ‌ని లెక్క‌లు క‌ట్టుకున్నారు. సంక్షేమ కార్య‌క్ర‌మాలు, న‌వ‌ర‌త్నాలంటూ మ‌ళ్లీ యాత్ర‌ల‌తో జ‌నంలో తిరుగుతాడు. రాజ‌కీయాల...

ర‌ఘురామా…. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయిస్తారా!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. ర‌చ్చ‌బండ‌తో ఏపీ ప్ర‌భుత్వానికి పెద్ద గుదిబండ‌గా మారాడు. ఆయ‌న మాట‌ల ధాటికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమ‌నాలో తెలియ‌క‌.. అనాలో లేదో అర్ధ‌మ‌వ‌క‌.. ప‌వ‌న్‌పై...

అందుకే ఆయ‌న మెగాస్టార్‌!

మెగాస్టార్‌లు ఊరికే కారు. రాత్రికి రాత్రే ఆ కుర్చీలో అప్ప‌నంగా కూర్చోలేదు. ఎన్ని రాళ్ల‌దెబ్బ‌లు.. మ‌రెన్ని ఉలిపోట్లు తిని ఉంటాడో.. తెలుగు సినిమా అంటే.. కుల ప్ర‌భావానికి ప‌రాకాష్ట‌. అటువంటి వెండితెర‌పై మామూలు...

రాజ‌కీయ యోధుడు చంద్ర‌బాబునాయుడు!

రా చంద్ర‌బాబునాయుడు.. విజ‌న్ ఉన్న అతి త‌క్కువ‌మంది నేత‌ల్లో ఒక‌రు. ప‌దవిలో ఉన్నా లేక‌పోయినా అదే పోరాట‌ప‌టిమ‌. అతిత‌క్కువ వ‌య‌సులో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన బాబు కొద్ది స‌మ‌యంలోనే ఏపీ సీఎం కాగ‌లిగారు....

2021 డిసెంబ‌రు దాకా క‌రోనా లైట్‌గా తీసుకోవ‌ద్దంటున్న శాస్త్రవేత్త‌లు!

ఒకే రోజు 2.5ల‌క్ష‌ల క‌రోనా కేసులు. ఇప్పటికిదే రికార్డు స్థాయి. ఔను.. ఆదివారం చేసిన వైద్య‌ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైన భ‌యం క‌లిగించే వాస్త‌వం. ఏపీ, తెలంగాణ‌లో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. చేతినిండా డ‌బ్బున్నా.......

తెలుగు సినిమాపై క‌రోనా ప‌డ‌గ‌!

సినిమా.. వినోదాన్ని పంచేవి మాత్ర‌మే కాదు. ల‌క్ష‌లాది మందికి ఉపాధి కూడా. ఏడాదిపాటు ఎంతోమంది సినీ కార్మికులు ప‌స్తులున్నారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ క్రైసిస్ పేరుతో 9 నెలల పాటు సినీ...

క్షుద్ర‌పూజ‌లా… హ‌త్యలా!

ఎంత విజ్ఞానం పెరిగినా.. ఎంత పెద్ద చ‌దువులు చ‌దివినా మూఢ‌న‌మ్మ‌కాలు జ‌నాన్ని వీడ‌ట్లేదు. మొన్నీ మ‌ధ్య చిత్తూరులో ఓ ప్రొఫెస‌ర్ త‌న కూతుళ్లిద్ద‌రినీ బ‌లివ్వ‌టం క‌ల‌క‌లం రేపింది. ఇటీవ‌లే చెన్నైలో న‌ర‌బ‌లి...

వందకోట్ల క్ల‌బ్ లో వ‌కీల్‌సాబ్‌!

రికార్డులు ఆయ‌న‌కు కొత్తేం కాదు.. రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం మెగా ఫ్యామిలీకు తెలియ‌నది కాదు. అన్నీ ఉన్న ఆకు అణిగే ఉంటుద‌నేది మెగా బ్ర‌ద‌ర్స్ విష‌యంలో అక్ష‌ర‌స‌త్యం. ఎవ‌రెన్ని అడ్డంకులు పెట్టిన...

హ‌రి‌హ‌ర వీర‌మ‌ల్లు మాటే శాస‌నం… ప‌వ‌న్ వెంటే జ‌న‌సైన్యం!

జ‌న‌సేనాని తో పాతికేళ్లు న‌డిచేందుకు సిద్ధ‌మైన సైన్యం. రెండుచోట్ల ఓట‌మి త‌రువాత కూడా సేనానిపై అపార‌మైన న‌మ్మ‌కం.. ఆయ‌న వెంట న‌డ‌వాల‌నే బ‌ల‌మైన సంక‌ల్పం జ‌న‌సైనికుల సొంతం అంటున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌పై...

ఏక‌తాటిపైకి కాపులు… ఇక ద‌బ్బిడి దిబ్బిడే!

అబ్బే కాపుల‌కు కుల‌పిచ్చి.. వాళ్ల‌కు యూనిటీ లేదు. . వీళ్లంతా ఏవ‌రో ఒక‌రికి ఆత్మాభిమానం తాక‌ట్టు పెట్టుకుని బ‌తుకుతుంటారు. లేక‌పోతే.. 30 ఏళ్ల క్రితం చ‌నిపోయిన వంగ‌వీటి రంగా ఒక్క‌డే నాయ‌కుడు అని...