world soil day

వరల్డ్ సాయిల్ డే (ప్రపంచ మట్టి దినోత్సవం)

ప్రాణికోటి జీవనానికి ఆధారం...ఆహారం... భగవంతుడు మనకి ఉచితంగా ఇచ్చిన సూర్యరశ్మి, గాలి, నీరు సహాయంతో మట్టిలో పండించినదే ఆహారం... కనుక అన్నపదార్థములు బ్రహ్మము... అటువంటి బ్రహ్మ పదార్ధములకు మూలము మట్టి... బాధ్యత ఫౌండేషన్ ద్వారా, 130 ఎకరాలకు పైగా...

బ‌ల్దియా పోస్ట‌ల్ ఓట్ల‌లో బీజేపీ హ‌వా?

జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో ముంద‌జ‌లో ఉంది. బీజేపీ 25, టీఆర్ ఎస్ 12 వ‌చ్చాయి. కీల‌క‌మైన డివిజ‌న్ల‌లో అంటే.. టీఆర్ ఎస్‌కు ప్రాభ‌ల్యం ఉన్న డివిజ‌న్ల‌లోనూ బీజేపీకు...

స‌లాం కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసు సీబీఐకు ఇవ్వాలి!

పోలీసుల ఒత్తిడితో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన అబ్దుల్ స‌లాం కుటుంబంకు స‌రైన న్యాయం జ‌ర‌గాలంటూ టీడీపీ డిమాండ్ చేసింది. తాజాగా చ‌లో అసెంబ్లీ ద్వారా నిర‌స‌న చేప‌ట్టింది. ఇటీవ‌ల నంద్యాల‌లో అబ్దుల్ స‌లాం కుటుంబం...

రైత‌న్న‌ల‌కు జ‌న‌సేనాని భ‌రోసా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిఫ‌ర్ తుఫాన్ తో పూర్తిగా దెబ్బ‌తిన్న రైత‌న్న‌ల‌కు గుండె ధైర్యం నింపేందుకు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధ‌మ‌య్యారు. దీనిలో భాగంగా ఏపీలోని ప‌లు జిల్లాల‌ను ప‌ర్య‌టిస్తున్నారు. తొలిరోజు గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని ప‌లు...

హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ఆద‌ర్శ‌జంట‌!

ఓటు వేయ‌మంటూ చాలామంది సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ల‌క్ష‌లాదిమంది వాట్సాప్ గ్రూపుల్లో ఫుల్‌గా హీటెక్కించారు. ఇలా చెప్పిన ఎవ్వ‌రూ కూడా పోలింగ్ బూత్ ల వ‌ర‌కూ రాలేదు. పైగా మూడ్రోజులు సెల‌వు...

బండి సంజ‌య్‌కు ఊహించ‌ని బ‌హుమ‌తి!

బండి సంజ‌య్‌కుమార్‌.. నిన్న‌టి వ‌ర‌కూ ఓ ఎంపీగా మాత్ర‌మే తెలుసు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల బ‌రిలో ఒక్క‌సారిగా విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించి గొప్ప‌నేత‌గా ఎదిగాడు. హిందుత్వ నినాదంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల మ‌న‌సు గెలిచారు. న‌రేంద్ర‌మోదీ...

నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహయ్య హఠాన్మరణం.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహయ్య గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నరసింహయ్య (64)  హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గ్రేట‌ర్‌లో కేటీఆర్ ఒంట‌రి పోరాటం!

ఎస్‌.. బ‌ల్దియా ఎన్నిక‌ల్లో కేటీఆర్ ఒక్క‌డే. మంత్రులు, ఎమ్మెల్యేలు గ‌ల్లీల్లో ప్ర‌చారం చేస్తున్నా వ్యూహాలు. ప్ర‌తివ్యూహాలు అన్నీ మంత్రి కేటీఆర్ వి మాత్ర‌మే. నాలుగేళ్ల క్రితం గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అన్నీతానై న‌డిపించి 99...
NIVER

నివర్ తుఫాన్ అలెర్ట్

నివర్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసుశాఖ 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఏపి డిజిపి తెలిపారు.ఈ రోజు అర్ధరాత్రి నుంచి పోలీసుశాఖ SDRFతో సహా ప్రతి ఒక్కరు రాత్రి పగలు అందుబాటులో...

బీజేపీ దూకుడు.. ప‌క్కాగా 40 సీట్లు!

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీ దూకుడు పెంచింది. 2016లో కేవ‌లం 4 సీట్ల‌కే ప‌రిమిత‌మైన భాజ‌పా ఈ సారి ఏకంగా గ్రేట‌ర్ పీఠంపై గురిపెట్టింది. దుబ్బాక ఉప ఎన్నిక‌ల ఫ‌లితం ముందు వ‌ర‌కూ...